Ibrahimpatnam | గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఈ సదస్సుల ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి తెల
పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలో చైర్పర్సన్కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్పై అదే పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానంతో బలం నిరూపించుకున్నారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రాచకొండ పరిసర ప్రాంతాల్లో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలు జరిగినట్టు విచారణలో తేలిందని, ఈ విచారణ నివేదికను కలెక్టర్కు అందజేశామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి
బ్రహీంపట్నం మున్సిపల్ వైస్చైర్మన్ ఎన్నికకు ము హూర్తం ఖరారైంది. ఈ నెల 24వ తేదీన ఆ పదవిని భర్తీ చేసేందుకు చర్యలు తీసు కోవాలని రంగారెడ్డి కలెక్టర్ శశాంక ఆదేశాలు జారీచేశారు.
పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా బీఎల్వోలు ప్రతి ఒక్కరికీ ఓటరు స్లిప్పులను అందజేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు స్లిప్పులను అందజేసే ప్రక్రియ చురుకు�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవటం కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో �
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. బుధవారం ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయంలో ఐసీడీఎస్ జిల్లా సంక్షేమాధికారి పద్మజ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయ�
లోక్సభ ఎన్నికల సందర్భంగా కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆర్డీవో అనంతరెడ్డి అన్నారు. మండలంలోని జిల్లా సరిహద్దు కేంద్రమైన మాల్ చెక్పోస్టును బుధవారం ఆయన సందర్శించ�