IPL 2025 Points Table | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 13 మ్యాచులు పూర్తయ్యాయి. ఇందులో పలు జట్లు మూడేసి చొప్పున మ్యాచులు ఆటగా.. మరికొన్ని జట్లు రెండేసి మ్యాచులు ఆడాయి. 18వ సీజన్లో పాయింట�
గతేడాది వెస్టిండీస్లో ముగిసిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. వన్డేలలో తన భవిష్యత్పై స్పష్టతనిచ్చాడు. ఇటీవలే ముగిసిన ఐసీస
TATA IPL 2025 Points Table | ఐపీఎల్ 2025 అట్టహాసంగా మొదలైంది. ఇప్పటి వరకు గ్రూప్ దశలో అన్ని జట్లు ఒక్కో మ్యాచ్ ఆడాయి. 18వ సీజన్ మార్చి 22న డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ - రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్త�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్లోగన్ ‘ఈ సాలా కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి సీజన్ ఆరంభం మొదలుకుని బెంగళూరు ఆడే ఆఖరి మ్యాచ్ దాకా ఆర్సీబీ అభిమానులు
మూడేండ్ల క్రితం ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఆరంభమే పెను సంచలనం. 18 ఏండ్లుగా టైటిల్ కోసం నిరీక్షిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్కు సాధ్యం కాని
గత రెండు సీజన్లలో ఆర్సీబీకి సారథిగా వ్యవహరించిన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్.. త్వరలో మొదలుకాబోయే ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్కు వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. ఈ సీజన్క�
Virat Kohli | ఐపీఎల్ 2025 కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సన్నాహాలు ప్రారంభించాడు. ఈ నెల 22 నుంచి ఐపీఎల్ సీజన్ మొదలవనున్నది. తొలి మ్యాచ్ ఆర్సీబీ, డిపెండింగ్ చాంపియన్ కోల్�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో టేబుల్ టాపర్గా నిలిచి నేరుగా ఫైనల్ ఆడాలన్న ముంబై ఇండియన్స్ ఆశలపై డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) నీళ్లు చల్లింది.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో మరో పోరు అభిమానులను అలరించింది. శనివారం డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్లో యూపీ వారియర్స్ 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజ
బెంగళూరు: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లింది. గత సీజన్లో రన్నరప్తో నిరాశచెందిన ఢిల్లీ ఈసారి దుమ్మురేపుతున్నది.
వరుసగా రెండు ఓటముల తర్వాత మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 3వ సీజన్లో గుజరాత్ జెయింట్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూర�
ధనాధన్ క్రికెట్ పండుగ ఐపీఎల్-2025 షెడ్యూల్ వచ్చేసింది. కోట్లాది అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం సాయంత్రం ఐపీఎల్-18వ సీజన్ షెడ్యూల్ను ప్రకటించింది.
Rajat Patidar: ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. రజత్ పటిదార్ను కెప్టెన్గా ఆర్సీబీ నియమించింది. 2025 సీజన్కు అతను ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. పటిదార్కు కింగ్ కోహ్లీ కంగ్రాట్స్ తెలిపాడు.