ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల ఆర్అండ్బీశాఖ పరిధిలోని రోడ్ల నష్టంపై నివేదిక రూపొందించాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అధికారులను ఆదేశించారు.
రోడ్లు, భవనాలశాఖలో 64మంది డిప్యూటీ ఇంజినీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) దక్షిణ భాగం నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. త్వరగా నిర్మించాలని ఓవైపు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూనే మరోవైపు కన్సల్టెంట్ల నియామక�
ట్రిపుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార మల్లు, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆర్�
రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం చేపట్టిన భూసేకరణ వ్యవహారం మరింత జటిలంగా మారింది. లగచర్ల ఘటన నేపథ్యంలో ప్రభుత్వం నష్టపరిహారాన్ని పెంచి చెల్లిస్తామని చెప్తున్నా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడంలేద�
కొత్త రోడ్ల నిర్మాణం, విస్తరణ, మరమ్మతు పనుల కోసం ఆర్అండ్బీ శాఖకు ఎమ్మెల్యేల నుంచి భారీగా వినతులు వస్తున్నాయి. ఒక్కో నియోజకవర్గం నుంచి రూ.50 కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర ఖర్చయ్యే పనుల కోసం వినతులు అందినట్టు �
సచివాలయానికి వాస్తుదోషం పట్టిందట. దీంతో ప్రభుత్వం మరో కొత్త గేటుతోపాటు అంతర్గత రోడ్డు ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. సోమవారం నుంచి శనివారంలోగా టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి హుటాహుటిన పనులు చేపట్టాలన�
ప్రభుత్వ విద్యాసంస్థలకు సర్కారు ఇస్తామన్న ఉచిత విద్యుత్తు కొన్నింటికేనా? అన్నింటికి కాదా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు సదుపాయం కల్పిస్
ఖమ్మం, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగరంలోని మున్నేరుకు ఇరువైపులా 8 కిలోమీటర్ల దూరం 33 అడుగుల ఎత్తుతో ఆర్సీసీ గోడలు నిర్మించేందుకు ప్రభుత్వం 690 కోట్లు మంజూరు చేసిందని రవాణాశాఖ మంత్రి పువ్
వర్షాలతో రాష్ట్రంలోని రోడ్లకు సుమారు రూ.820 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఆర్అండ్బీ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో రాష్ట్ర రహదారులకు దాదాపు రూ.674 కోట్ల నష్టం జరుగగా, జాతీయ రహదారులకు సుమారు రూ.100 కోట్ల వర
తెలంగాణ ఏర్పాటు తర్వాత స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కొత్త రోడ్లు, భవనాల నిర్మాణం విస్తృతంగా జరిగిందని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. వీటితోపాటు దేశంలో ఎక్కడా లేనివిధ�
నాటి సమైక్య రాష్ట్రంలో గతుకుల రోడ్లపై నరకం చూసిన ఉమ్మడి జిల్లా ప్రజానీకం నేడు స్వరాష్ట్రంలో తళతళా మెరిసే రోడ్లపై దూసుకెళ్తున్నది. పల్లె నుంచి పట్నం దాకా రోడ్లన్నీ అద్దాల్లా మారడంతో సులువుగా.. సాఫీగా రాక