నగర శివారులోని ఓ ఎమ్మెల్యే ధనదాహానికి అధికారులే ఆగమవుతున్నట్టు తెలిసింది. ఆఫీసర్లకే నెలవారీ వసూ ళ్ల టార్గెట్లు విధిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయింది. ఫలితంగా నూతన జవసత్వాలు సంతరించుకున్నది. ఇక నుంచి నూతన కార్యాలయాల ద్వారా కార్యకలాపాలు మొదలుకానున్నాయి. పెరిగిన సర్కిల్, డివిజన్, సబ్ డివ�
గజ్వేల్ నియోజకవర్గంలో ఆర్అండ్బీ రోడ్లపై ప్రయాణం సాఫీగా ముందుకుసాగుతున్నది. గత తొమ్మిదిన్నరేండ్లలో మండల కేంద్రాలకు వెళ్లే సింగిల్ వరుస రోడ్లు డబుల్గా మారాయి. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా రోడ్ల నిర్�
రోడ్ల నాణ్యత లోపాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నాలుగేండ్లలో 15 వేల పనుల్లో లోపాలు గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్లకు దాదాపు రూ.30 కోట్ల జరిమానాలు విధించింది. ఈ ఏడాది కొత్త రోడ్ల నిర్మాణంతోపాటు రూ.2500 కోట్ల
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఈ నెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి స్మారక చిహ్నం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు.
కాజీపేట జూబ్లీమార్కెట్ సమీపంలోని జాతీయ రహదారిపై కల్వర్టుల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నేషనల్ హైవే, ఆర్అండ్బీ, కార్పొరేషన్కు చెందిన సుమారు మూడు కోట్ల రూపాయల వ్యయంతో బాపూజీనగర్-కాజీపేట చ
వర్షాకాలంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం కష్టతరమవుతుందని, ప్రజలకు కొత్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. వర్షాకాలం పూర్తయిన తర్వాత అండర్ బ్రిడ్జి నిర
రోడ్డు ప్రమాద మరణాలను పూర్తి స్థాయిలో తగ్గించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డు యాక్సిండెంట్ ఎనాలసిస్ గ్రూప్(రాగ్)ను ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్లో ట్రాఫిక్, లా అండ్ అర్డర్ పోలీస్, జీహెచ్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొనేందుకు కొండపైకి వెళ్లే భక్తులకు నెట్వర్క్ ఆర్చ్ బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా లండన్ నుంచి విడి భాగాలను దిగుమతి చేసుకోగా అవి గు�
దివిటిపల్లి వద్ద అమరాన్ సంస్థ ఏర్పాటు చేస్తున్న లిథియం గిగా ప్యాక్ సెల్ పరిశ్రమతో ఎలాంటి కా లుష్యం ఉండబోదని, వేలాది మందికి ఉపాధి అ వకాశాలు పెరుగుతాయని పరిశ్రమ ఏర్పాటు చే యనున్న సమీప గ్రామాలైన దివిటిప
రాష్ట్రంలోని రహదారులు ఇక అద్దంలా మెరువనున్నాయి. వీటికి గతం లో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభు త్వం 2023 -24 వార్షిక బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది.
సీఎం కేసీఆర్ గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే పంచాయతీరాజ్ రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ నిధులు విడుదలచేశారు.
బోధన్- నిజామాబాద్ రహదారి నుంచి నర్సాపూర్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డుకు ఇపువైపులా మొరం వేయకపోవడంతో గ్రామాదాలు జరుగుతున్నాయి. ఈరోడ్డు శిథిలావస్థకు చేరడంతో రెండు నెలల క్రితం అధికారులు బీటీగా మార్చా�