సీఎం కేసీఆర్ గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లా నుంచి నిధులు కోరిన వెంటనే పంచాయతీరాజ్ రోడ్డు పనులకు సీఎం కేసీఆర్ నిధులు విడుదలచేశారు.
బోధన్- నిజామాబాద్ రహదారి నుంచి నర్సాపూర్ గ్రామానికి వెళ్లే బీటీ రోడ్డుకు ఇపువైపులా మొరం వేయకపోవడంతో గ్రామాదాలు జరుగుతున్నాయి. ఈరోడ్డు శిథిలావస్థకు చేరడంతో రెండు నెలల క్రితం అధికారులు బీటీగా మార్చా�
minister harish rao | మెదక్ - సిద్ధిపేట నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణ వేగవంతం చేయాలని మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే వెళ్లే గ్రామాల వద్ద నాలుగు లైన్ల రోడ్లు, స్ట్రీట్ లైట్స్, సైడ్ డ్రైన్�