అహింసా సిద్ధాంతంతో ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచిన మహాత్మాగాంధీ శాంతిమార్గమే దేశానికి శ్రీరామరక్ష అని మాజీ ఎం పీ, బీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి రావుల చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. దేశంలో విద్వేష ర�
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపును వెనక్కి పంపించి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ మరో కొత్త నాటకం ఆడుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
భగీరథుడి స్ఫూర్తితోనే కేసీఆర్ అనేక పథకాలను అమలు చేసి, అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలను పంచారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ కొనియాడారు.
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మూడు వేల బస్సులు ఏర్పాటుచేయాలని ఆ పార్టీ నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు విన్నవించారు.
బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్లో గణతంత్ర వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పార్టీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి జాతీయ జెండాను ఎగురవేశారు.
దేవరకద్ర నియోజకవర్గంలో అభివృద్ధే మంత్రంగా పనిచేస్తున్నా.. 30రోజలు కష్టపడి పనిచేయండి.., 5ఏండ్లు మీకు సేవ చేసేందుకు నేను రెడీగా ఉన్నానని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ్రెడ్డి పేర్కొన్నారు.
తపస్సులా ప్రజా సేవను స్వీకరించి అభివృద్ధి పనులు చేప ట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన అనేక పథకాలపై ప్రతిపక్షాలు అపోహలతో కాలం గడిపాయని, ఆ అపోహలన్