మల్లావఝల సదాశివుడు సాహిత్యం పాటలు తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమ సారథి, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
సింగరేణి ఉద్యమ చైతన్యకెరటం, తెలంగాణ వాగ్గేయకారుడు మల్లావఝుల సదాశివుడు స్మారక పురస్కార ప్రదాన సభను శనివారం రవీంద్రభారతిలో తెలంగాణ వికాస సమితి, చేతన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (CM Siddaramaiah) ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక కాన్వాయ్లో సిద్ధరామయ్య ఎల్బీ స్టేడియానికి వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ము�
Sabitha Indra Reddy | విద్యార్థులు విభిన్న సామర్థ్యాలు, ప్రతిభ, సామాజిక నేపథ్యం కలిగి ఉంటారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, విద్యార్థుల అవసరాలను గుర్తించి అంది
ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవంలో భాగంగా హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో (World photography day) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను (Photo Exhibition) రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ (MP Santhosh Kumar) ప్రారంభించారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా సాహిత్య దినోత్సవం (Sahitya Dinotsavam) నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన తెలంగాణ సాహిత్య దినోత్సవం, కవి సమ్మేళనంలో మ
సాహిత్యానికి సీఎం కేసీఆర్ (CM KCR) ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 11న సాహితీ దినోత్సవం (Sahithi Dinotsavam) నిర్వహిస్తున్నామన్న
దివంగత సీఎం ఎన్టీఆర్ కారణజన్ముడు అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. వెండితెరపై వెలుగు వెలిగిన ఎన్టీఆర్, కృష్ణ, దాసరి నారాయణరావు సినిమా రంగానికి చేసిన సేవలు స్థిరస్థాయిగా నిల�
విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సేవా పతకాలను ప్రకటించాయి. వీరిలో రాష్ర్టానికి చెందిన సుమారు 281 మంది పోలీసు అధికారులకు బుధవారం రవీంద్రభారతిలో �
హైదరాబాద్: మన్యం వీరుడు, భారత స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama raju) చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. సీతారామరాజు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను తెలంగ�
Bhagiratha Maharshi | కఠోరమైన దీక్షతో దివి నుంచి భువికి గంగను రప్పించిన భగీరథ మహర్షి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం హర్షణీయమని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్నారు.
శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకున్నారు. భక్తులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున ఆలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలుచోట్ల వేద పండితులు పంచాంగ �
రవీంద్ర భారతిలో బుధవారం జరిగిన శోభకృత్ ఉగాది వేడుకల్లో భాగంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉగాది పురస్కారాలనుప్రదానం చేశారు. వేదపారాయణులు, అర్చకులు, నాదస్వర విద్వాంసులు, వేద, వీరశైవ ఆగమ పండిట్