రాష్ట్రంలోని 40 లక్షల మంది మాల సమాజానికి అన్యాయం చేసే రోస్టర్ విధానాన్ని సవరించకపోతే సీఎం రేవంత్రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ మాల సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు.
కరీంనగర్కు చెందిన తెలంగాణ కవి అన్నవరం దేవేందర్కు దాశరథి శతజయంతోత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం వరించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలం పోత
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ‘కేసీఆర్ కళాభారతి’ నుంచి కేసీఆర్ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ స్థానిక మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు.
గత 15 నెలలుగా ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం నెలవారీ అప్పులు చేయాల్సి వస్తున్నది. అందుకే నామోషీ పడకుండా ఉన్నది ఉన్నట్టు మీ ముందు ఉంచుతున్నా, ప్రభుత్వం చేతనైన కాడికి చేస్తది.. ఆర్టీసీ కార్మికులు ఈ వాస్తవాన�
TG 10th Results | తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ఫలితాలను విడుదల చేశారు.
TG 10th Results | తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలను ప్రభుత్వం బుధవారం ప్రకటించనున్నది. మధ్యాహ్నం 2.15 గంటలకు రవీంద్రభారతిలో సీఎం రేవంత్రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. అయితే, ఫలితాలు విడుదల స్వల్పంగా ఆలస్యం కా�
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం దొమ్మాటకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ కొలుపుల శ్రీనివాస్ తనయుడు కొలుపుల నవీన్ కుమార్కు (Kolupula Naveen)దళిత రత్న అవార్డు దక్కింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ రాష్ట్ర ప్ర�
ఓవైపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తుంటే.. తమ బకాయిలు ఇవ్వాలంటూ ఉద్యోగులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ సర్కారు అస్తవ్యస్థ విధానాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పాతా�
హైదరాబాద్లోని రవీంద్ర భారతి మినీ హాల్ (మొదటి అంతస్తు)లో ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు డాక్టర్ వెల్దండి శ్రీధర్ రచించిన ‘కథా కచ్చీరు’ తెలంగాణ కథా సాహిత్య విమర్శ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.