మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దాదాపు రూ. కోటి విలువైన సన్నబియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సహకరించిన పౌరసరఫరాలశాఖకు చెందిన రెండు గోదాముల ఇన్చార్జ్లను ఆశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు.
సన్నబియ్యం పక్కదారి పట్టకుండా ఖమ్మం జిల్లా పౌరసరఫరా శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించే సన్నబియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థ(పీడీఎస్) అక్రమార్కులకు వరంగా మారింది. ఎంఎల్ఎస్ పాయింట్స్ను అడ్డాగా చేసుకొని కొందరు అధికారులు అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. రేష�
రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నది. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండగా..కొందరు అక్రమార్కులు గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంతోపాటు వేల్పూర్లో
మండలకేంద్రంలోని నవ్య దివ్య రైస్మిల్లుపై సోమవారం అధికారులు దాడులు చేసి 19 క్వింటాళ్ల రేషన్ బియ్యం, మారుతీ వ్యాన్ను సీజ్ చేశారు. ఎస్సై సురేశ్గౌడ్ కథనం మేరకు.. మహబూబ్నగర్కు చెందిన పుల్లూరి రాజు, పుల్
2023-24 వానకాలం సీజన్కుగానూ మొత్తం 63,513 మెట్రిక్ టన్నుల ధాన్యం 65 రైస్ మిల్లులకు కేటాయించారు. ఇందుకుగానూ మిల్లర్లు బియ్యం రూపకంగా 45,353 మెట్రిక్ టన్నులు తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 38,
పేదల కడుపునింపేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నవి. అ క్రమార్కులు గుట్టుచప్పుడు కాకుండా ఇతర రాష్ర్టాలకు తరలిస్తూ కోట్లు కుప్పేస్తున్నారు. పేదల ఆకలి తీ�
చెన్నూర్లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఇసుక.. రేషన్ బి య్యం అక్రమ రవా ణా.. చెరువుల కబ్జా.. ఇలా ఏ దందాలో చూసినా వారి ‘హస్తం’ఉంటుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇల్లీగల్ దందాలేకాక �
తాండూర్ పోలీసులు రేషన్ బియ్యం దందాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండగా, శనివారం జరిగిన ఘటనే ఇందుకు బలం చేకూరుస్తున్నది. రేషన్ దందా చేస్తున్న ఓ ముఠా ఏకంగా పోలీస్స్టేషన్లోనే ఓ వ్యక్తిపై ద
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రేషన్ దందా జోరుగా సాగుతున్నది. జిల్లా సరిహద్దు మండలాల నుంచి బియ్యాన్ని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల లబ్ధిదారులు బియ్యం తీసుకుని వీధి వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని టాస్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ అన్నారు. ఎస్పీ సురేశ్కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి ఏల్లూరు గ్రామానికి చెందిన ఎండీ
అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి 31.7 టన్నుల రేషన్ బియ్యం, 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.