రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి అర్హుడికి ఇవ్వాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కోరారు. శుక్రవారం బంజారాహిల్స్లోని బంజారాభవన్ జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం
రేషన్ కార్డులు ఇస్త్తరా....ఇయ్యరా అంటూ దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతున్నా..అర్హుల�
రేషన్ కార్డుల పంపిణీలో దళారుల రాజ్యం నడుస్తున్నది. మధ్య దళారులు, పౌర సరఫరాల సిబ్బంది కుమ్మక్కై అర్హుల నుంచి ఇష్టారీతిన వసూళ్లకు తెర తీశారు. ఏకంగా అసిస్టెంట్ సప్లయి ఆఫీస్లోనే దుకాణాలు తెరిచారు. రాజేంద
‘నీకు కార్డు కావాల్నా.. మేం ఇప్పిస్తాం.. మేము సిఫారసు చేస్తేనే.. కార్డు వస్తుంది.. మాకు ఎంతో కొంత ఇవ్వు..లేదంటే.. అసలు కార్డే రాకుండా చేస్తా’.. అని బెదిరింపులు.. మేం చెప్పినోళ్లకే కార్డులు ఇవ్వాలని అధికారులకు ఆ�
కొత్త రేషన్కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా కార్డులకు మోక్షం కలగడం లేదు. తొలుత ప్రజాపాలన ద్వారా ఆ తర్వాత గ్రామ, వార్డు సభల ద్వార
అధికారం కోసం కాంగ్రెస్ అలవికాని హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చింది. అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్ద పెద్ద మాటలు చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక మొండి�
రేషన్ కార్డుల పేరిట ఉమ్మడి జిల్లా ప్రజలను రేవంత్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోంది. పాత కార్డుల్లోని పేర్లు ఆగమేఘాలమీద తొలగిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. కొత్త కార్డులు మాత్రం సకాలంలో ఇచ్చిన పాపానపో�
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డుల కోసం లక్ష 22 వేల దరఖాస్తులు వస్తే నామ మాత్రంగా 6,700 వందల రేషన్ కార్డులు మాత్రమే జారీ చేశారు.ఈ క్రమంలో మిగతా దరఖాస్తుదారుల్లో వివిధ సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉన్నా..
కొత్త రేషన్కార్డుల కోసం పేదలు పడుతున్న బాధలు అన్నీఇన్నీ కావు.. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన ప్రజాపాలన సభల్లో నెట్టుకుంటూ వెళ్లి మరీ దరఖాస్తులు చేసుకున్నారు. కార్డులు వస్తాయని నమ
సరైన తిండి లేక ఆకలి, అనారోగ్యాలతో ఎంతో మంది నిరుపేదలు అ ల్లాడుతున్నా.. ప్రజాపాలన ప్రభుత్వం పట్టించుకోవడం లే దు. ‘సంక్రాంతి తర్వాత గ్రామసభలు నిర్వహించి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని.. ప్రస్తుతం కార్డుల�
రేషన్కార్డుల కోసం లక్ష పైచిలుకు దరఖాస్తులు వస్తే ఇప్పటి వరకు 6,700 మంది లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులు మంజూరయ్యాయి. మిగతా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. జిల్లావ్యాప్తంగా 1.42 లక్షల దరఖాస్తులు వచ్చాయ�
రేషన్కార్డుల కోసం ప్రజలు ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు చేశారని, ఇంకెన్ని సార్లు చేయాలని బీఆర్ఎస్ నేత, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పర�
ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికపై నిరసనలు, నిలదీతలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయా పథకాలకు లబ్ధిదారుల ఎంపికలో వ్యవహరించ