Mangli | మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందని సింగర్ మంగ్లీ అన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను రెండు రోజుల పాటు అట్ట�
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ (TTD) సర్వం సిద్ధం చేసింది. తిరుమల కొండపై బ్రహ్మోత్సవాల తర్వాత అత్యంత వైభవోపేతంగా జరిగే రథసప్తమి వేడుకలకు భారీగా
రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం మండల కేంద్రమైన గు మ్మడిదలలో శ్రీదేవి భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ధర్మకర్తలు నర్సి
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం రథ సప్తమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. ఇందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు కొనసాగగా..సాయంత్రం స్వామివారి రథోత�
Ratha Saptami | ‘ఏడు గుర్రాలను అధిరోహించిన వాడు, అదితి-కశ్యపుల పుత్రుడు, తెల్లని పద్మాన్ని చేతిలో ధరించిన వాడు అయిన సూర్యభగవానుడికి మనసారా నమస్కారం చేస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం. ప్రత్యక్ష నారాయణుడైన సూర
ఈ నెల 16న తిరుమలలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
TTD | సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16న తిరుమలలో రథసప్తమి పర్వదినం నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఈ సందర్భంగా ఏడువాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించ�
TTD SED Tickets | తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్ చెప్పింది. రూ.300 ప్రవేశ దర్శనం టికెట్లను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫిబ్రవరి మాసానికి సంబంధించిన కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అందుబా
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమివ్వగా
ఇందూరు కంఠాభరణంగా నిలిచిన నీలకంఠేశ్వర ఆలయం రథ సప్తమి వేడుకలకు ముస్తాబయ్యింది. శనివారం రథసప్తమిని పురస్కరించుకొని జాతర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేడుకలకు సర్వం సిద్ధం చేశారు.
TSRTC | ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తెలిపింది.