నిజామాబాద్ జిల్లాలో రథ సప్తమి వేడుకలను మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలోని నీల కంఠేశ్వరాలయంలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామివారి రథ�
Srisailam Temple | భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో మంగళవారం రథ సప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడి జయంతిని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలోని