గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. బన్నీ వాసు నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. జూలై 1న విడుదల చేయబోతున్నారు. ‘ఈ సినిమాలో
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘పక్కా కమర్షియల్’. మారుతి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. రాశీఖన్నా కథానాయిక. ఈ చిత్రాన్ని జూలై 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల
ఊపిరి సలపని బిజీ షెడ్యూల్స్ వల్ల నిద్రకు నోచుకోలేకపోతున్నానని బాధపడిపోయింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదితో పాటు బాలీవుడ్ చిత్రసీమలో కూడా జోరుమీదుంది. భారీ అవకాశాల్ని సొంతం చేసు
Rashi Khanna | దక్షిణాది చిత్ర పరిశ్రమలో రాశీ ఖన్నా శైలి ప్రత్యేకం. అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపించే ఆ సౌందర్య రాశి.. మనసుకు హత్తుకొనే పాత్రలతో తెలుగువారికి దగ్గరైంది. తాజాగా ఓ వెబ్ సిరీస్లో నటించి ఓటీటీలోనూ త�
ఓటీటీ, డిజిటల్ వేదికల ఆగమనంతో సినిమా తాలూకు సృజనాత్మక, వ్యాపార సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. కొన్నేళ్ల క్రితం వినోదానికి సినిమాకు మించిన ప్రత్యామ్నాయ మాధ్యమం కనిపించేది కాదు. ఇప్పుడు ఓటీటీ ప్లాట�
పంజాబీ ముద్దుగుమ్మ రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్పై దృష్టిపెట్టింది. అక్కడ భారీ సినిమా అవకాశాన్ని దక్కించుకొని కెరీర్లో బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నది. తాజాగా ఈ అమ్మడు ఓ బంపరాఫర్ను సొంతం చేసుకుంది. ప్
రాశీఖన్నా భయపెట్టడానికి సిద్ధమవుతోంది. కెరీర్లో తొలిసారి ఆమె నటించిన హారర్ చిత్రం ‘అంతఃపురం’. సుందర్.సి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఆర్య, ఆండ్ర�
చూడముచ్చటైన రూపం, కాస్తంత అమాయకత్వం కలబోతగా యువతరాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నది పంజాబీ సోయగం రాశీఖన్నా. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో గోపీచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నది.
2013లో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘మద్రాస్కేఫ్’తో కథానాయికగా అరంగేట్రం చేసింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. ఆ తర్వాత దక్షిణాది బాట పట్టిన ఆమె తెలుగు, తమిళ భాషల్లో గ్లామర్ పాత్రలతో యువతరం ఆరాధ్యనాయికగా మార
pakka commercial release date | యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గోపీచంద్.. ఇప్పుడు కమర్షియల్ రేంజ్ మరింత పెంచుకోవడానికి పక్కా కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి అంచనా�
ఓటీటీ వేదికలు కథానాయికలకు ఓ వరంగా మారాయని చెప్పింది రాశీఖన్నా. సవాళ్లతో కూడిన పాత్రల్ని ఎంచుకోవడానికి, ప్రయోగాత్మక ఇతివృత్తాల్లో భాగంకావడానికి డిజిటల్ ప్లాట్ఫామ్స్కు మించిన మార్గం లేదని వివరించిం
హిందీ తన మాతృభాష అయినా తెలుగును ఎంతగానో అభిమానిస్తానని చెప్పింది పంజాబీ సుందరి రాశీఖన్నా. కాస్త బొద్దుగా కనిపిస్తూనే చూడగానే ఆకట్టుకునే ముఖారవిందం, అల్లరి..అమాయకత్వం కలబోసిన అభినయంతో ఈ భామ యువతరంలో మంచ�