అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్న సంగతి తెలిసిందే. సమంత,కాజల్,నిహారిక వంటి కథానాయికలు పెళ్లైనప్పటికీ సినిమాలలో రాణిస్తూనే ఉన్నారు. మరి కొందరు ముద్దుగుమ్మలు కూడ
రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందిగా ఫీలయ్యానని చెప్పింది ఢిల్లీ సొగసరి రాశీఖన్నా. నటనలో అవన్నీ ఓ భాగమేనని అర్థం చేసుకునే పరిణితి వచ్చిన తర్వాతే ఆ సన్నివేశాల పట్ల తనలో ఉ�
అలుపెరుగని వృత్తి వ్యవహారాల్లో కాస్త విరామం హృదయాన్ని సేదతీరుస్తుంది. తనువు, మనసు పునరుత్తేజం పొంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి శక్తినిస్తుంది. అందుకే షూటింగ్లతో తీరికలేకుండా గడిపే సినీతారలు �
వృషభంవృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. పైఅధికారులతో సఖ్యతతో మెలుగుతారు. సహోద్యోగుల సహకారంతో పనులు నెరవేరుస్తారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరగవచ్చును. రాజకీయ, ప్రభుత్వ పనులలో
వెండితెరపై కొన్ని జంటలకు పునరావృత దోషం ఉండదు. ఎన్నిసార్లు చూసిన మరలా చూడాలనే ఉత్సుకతను రేకెత్తిస్తారు. ఓ నాయకానాయిక ద్వయం కలిస్తే సినిమా సూపర్హిట్టే అనే సెంటిమెంట్ కూడా ఈ జోడీల పట్ల కుతూహలానికి కారణం�
పంజాబీ సుందరి రాశీఖన్నా తెలుగు, తమిళ చిత్రసీమల్లో వరుస సినిమాలతో బిజీగా మారింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఏడు సినిమాలు ఉండటం విశేషం. తాజాగా ఈ అమ్మడు తమిళంలో బంపరాఫర్ను సొంతం చేసుకుంది. అగ్ర హీరో ధనుష్ సరసన �
పంజాబీ సొగసరి రాశీఖన్నా సినిమాల వేగాన్ని పెంచింది. ప్రస్తుతం తెలుగులో ‘పక్కా కమర్షియల్’ ‘థాంక్యూ’ చిత్రాలతో బిజీగా ఉంది. తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో ‘ఆరణ్మనై-3’ చిత్రంలో నటిస్తోంది. ఆర్య కథానాయకుడ
ప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న నయా ట్రెండ్ ఇన్స్టాగ్రామ్లోని ఫిట్నెస్ రీల్స్ ! ఇన్స్టా రీల్స్ చాలా రోజులుగా చేస్తూనే ఉన్నారు. టిక్ టాక్ బ్యాన్ అయిపోయిన తర్వాత అంతా ఇన్స్టా రీల్స్ పైనే పడ్డారు.
ప్రతిరోజు ఒకే దారిలో పయనం సాగించడం నిరాసక్తతకు దారితీస్తుంది. నూతన మార్గాల్ని ఎంచుకుంటే ప్రయాణంలో సరికొత్త అందాల్ని ఆస్వాదించవొచ్చు. ప్రస్తుతం మన కథానాయికలు ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. పాత్రలపరంగా మూ
‘థాంక్యూ’ సినిమా షూటింగ్ షెడ్యూల్ను పూర్తిచేసుకొని ఇటీవల ఇటలీ నుండి ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖన్నా. షూటింగ్ సమయంలో సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండటంతో విదేశాల్లో ఉన్నప్పటికీ తన ఆలోచనలన్నీ అనుక్షణం మా�
నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘థాంక్యూ’. వినూత్న ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. గ
విక్రమ్కుమార్-నాగచైతన్య కాంబోలో వచ్చిన చిత్రం మనం. అక్కినేని ఫ్యామిలీ హీరోస్ ను ఒకే ఫ్రేములో చూపించి బ్లాక్ బాస్ట్ హిట్ కొట్టాడు విక్రమ్కుమార్.
రాశీ ఖన్నా..ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో ఇప్పటికే తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఊహలు గుసగుసలాడే సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. అందరి ఊహల్లోకి వచ్చేసింది రాశీ ఖన్న