టాలీవుడ్ బాక్సాఫీస్ రాశీ ఖన్నాకు కలిసి రావడం లేదు. ఆమె నటించిన గత నాలుగు చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. వీటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’, ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ మూడు స్ట్రైట్ చిత్రాలు కాగా..�
గోపీచంద్ హీరోగా దర్శకుడు మారుతి రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా నాయికగా నటించగా..సత్యరాజ్, రావు రమేష్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించారు. అల్లు అరవింద్ సమర్పణల�
‘ఎనిమిదేళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులున్నాయి. నటిగా పరిణితి సాధించా. ఎన్నో కొత్త విషయాన్ని నేర్చుకున్నా’ అని చెప్పింది ఢిల్లీ సోయగం రాశీఖన్నా. ఇటీవల విడుదలైన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో ఈ భామ
ప్రేక్షకులకు నచ్చే ఫార్ములా సినిమాలు చేస్తూ దర్శకుడిగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు మారుతి. గోపీచంద్ హీరోగా ఆయన రూపొందించిన సినిమా ‘పక్కా కమర్షియల్’. రాశీఖన్నా నాయికగా నటించింది. అల్లు అరవింద్ స�