Sandeep Lamichhane: 2022 ఆగస్టులో లమిచానె.. ఖాట్మాండులో 17 ఏండ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడ్డట్టు కేసు నమోదుకాగా గతనెలలో కోర్టు విచారణ తర్వాత అతడిని దోషిగా తేల్చింది.
గత ఏడాది నమోదైన కిడ్నాప్ కేసుల్లో అత్యధికం ప్రేమ, పెండ్లి పేరుతో పారిపోయిన ఘటనలే ఉన్నాయి. 2023లో మొత్తం 1,362 కిడ్నాప్ కేసులు నమోదైన 80 శాతం ఈ తరహా జంపింగ్లే ఉండటం విశేషం.
BJP MLA Disqualified | బాలికపై అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో దోషిగా తేలిన ఆ ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. (BJP MLA Disqualified) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది.
UP BJP MLA Ramdular Gond | అత్యాచారం కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు స్థానిక కోర్టు 25 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ నెల 12న ఆయనను దోషిగా నిర్ధారించిన కోర్టు శుక్రవారం శిక్షలు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి అనర్హుడు క�
Kerala Woman : ఏడేళ్ల కూతుర్ని రేప్ చేసే విధంగా లివిన్ పార్ట్నర్ను ప్రోత్సహించిన కేసులో.. కేరళకు చెందిన మహిళకు 40 ఏళ్ల జైలుశిక్ష ఖరారైంది. తిరువనంతపురం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి ఆర్ రేఖ ఈ తీర్�
పనిమనిషిపై లైంగికదాడికి పాల్పడిన ఘటనలో ఓ ప్రైవేట్ స్కూల్ మాజీ చైర్మన్ మురళీముకుంద్ను సీసీఎస్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. మూడునెలల కిందట తన ఇంట్లో పనిచేస్తున్న యువతి(22)ని �
లైంగికదాడి కేసులో ఈ నెల 20న తమ ముందు హాజరుకావాలంటూ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్కు ఢిల్లీలోని ఓ కోర్టు సమన్లు జారీ చేసింది.
మూగ, మానసిక వైకల్యంతో ఉన్న బాలికపై లైంగిక దాడికి పాల్పడిన (యాచకుడు) యువకుడికి 20 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ. 25వేల జరిమానా విధిస్తూ ఎల్బీనగర్ కోర్టు తీర్పు ఇచ్చినట్లు కందుకూరు పోలీసు ఇన్స్పెక్టర్ విష్ణువ�
గుజరాత్లో 21 ఏండ్ల నాటి సామూహిక హత్యలు, అత్యాచారాల కేసులో స్థానిక కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 2002 ఫిబ్రవరి 27 గోద్రాలో సబర్మతి రైలును అల్లరిమూకలు తగులబెట్టడాన్ని
Harvey Weinstein:70 ఏళ్ల హార్వే వెయిన్స్టిన్కు లాస్ ఏంజిల్స్ రేప్ కేసులో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటికే అతను న్యూయార్క్ కేసులో 23 ఏళ్ల శిక్షను అనుభవిస్తున్నాడు. ఫిల్మ్ ఫెస్టివల్కు వచ్చిన ఓ హీరోయిన్పై హ
ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు సూరత్కు చెందిన మహిళ ఆరోపించింది. పదేళ్ల కిందట ఆమె చేసిన ఫిర్యాదుపై గాంధీనగర్ సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింద�