బిల్కిస్ బానో కేసు లో దోషులుగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ప్రధాని మోదీ, బీజేపీ ఆధ్వర్యంలో ‘నయా భారతం’ నిజమైన రూపం ఇదేన�
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన బీఎస్పీ ఎంపీ తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఒక మహిళ ఆరోపించింది. దీంతో పోలీసులకు లొంగిపోయిన ఆయన నాటి నుంచి జైలులో ఉన్నారు. తాజాగా కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. అయి�
ముజాఫర్నగర్: ఉత్తరప్రదేశ్లో కానిస్టేబుల్ విక్రాంత్పై రేప్ కేసును బుక్ చేశారు. ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆమెతో శృంగారంలో పాల్గొని, ఆ తర్వాత పెళ్లికి నిరాకరించినట్లు ఆ కాన�
జైపూర్: రాజస్థాన్ మంత్రి మహేష్ జోషి కుమారుడు రోహిత్ జోషి, తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు మహిళ ఆరోపించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ఆదివారం ఉదయం జైపూర్ చేరుక
ఖమ్మం: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జూపెడలో ఓ యువతిపై యువకుడు అత్యాచారం చేశాడు. గత నెల 31న ఈ ఘటన జరుగగా ఆలస్యంగా వెలుగుచూసింది. అత్యాచా రానికి పాల్పడిన యువకుడితోపాటు, మాజీ ప్రజాప్రతినిధి కుటుంబంతో �
కరీంనగర్ జిల్లాలో యువతి హత్య ఈ నెల 1న అపహరణ..లైంగికదాడి చేసి చంపిన వైనం పెళ్లి చేసుకొమ్మన్నందుకే ఘాతుకం తిమ్మాపూర్ రూరల్/మానకొండూర్ రూరల్, జనవరి 8: ప్రేమించిన వాడే ఆ యువతి పాలిట కాల యముడయ్యాడు. ఈ నెల 1న �
ఇస్లామాబాద్: మైనర్ బాలిక వేధింపు ఘటనలో పాకిస్థాన్ క్రికెటర్ యాసిర్ షాపై కేసు నమోదు అయ్యింది. క్రికెటర్ యాసిర్ షా స్నేహితుడు ఫర్హన్ తనను గన్పాయింట్లో బెదిరించి రేప్ చేశాడని, దాన్ని వీడి�
బండ్లగూడ : మహిళపై సామూహిక లైంగికదాడి చేయడంతో పాటు నగదు,బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కనకయ్య తెలిపిన వివరాల ప్రకారం…బుధవారం సాయంత్రం పూ
Crime News | ఒక మైనర్ బాలికపై ఆమె తండ్రి సహా 28 మంది అత్యాచారానికి పాల్పడిన ఘోరమైన ఘటన ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో వెలుగు చూసింది. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
24 గంటల్లో ఆరుగురు అదుపులోకి.. ఇందూరు, సెప్టెంబర్ 30: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ యువతిపై సామూహిక లైంగిక దాడి ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ కార్తికేయ తెలిపారు. గురువారం మీడ
34 ఏండ్ల మహిళపై లైంగిక దాడి మర్మావయవాల్లో ఇనుపరాడ్డు.. కత్తి పోట్లు.. బాధితురాలు మృతి ముంబై, సెప్టెంబర్ 11: ముంబైలో ఘో రం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సాకీనాకా ప్రాంతంలో 34 ఏండ్ల మహిళపై మానవ మృగం లైంగిక �