Randeep Guleria | ప్రస్తుతం దేశవ్యాప్తంగా హఠాత్తుగా పెరుగుతున్న జ్వరం, దగ్గు కేసులకు ‘ఇన్ఫ్లూయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2’ (Influenza virus H3N2) వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) గుర్తించిన విషయం తెలిసిం�
Covid-19 | పలుదేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లోనూ జనం ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్రం ఎయిర్పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది
Covid-19 BF.7 Variant | దేశంలో కరోనా కొత్త వేరియంట్ను గుర్తించిన విషయం తెలిసిందే. ఒమిక్రాన్ నుంచి సబ్ వేరియంట్ బీఎఫ్-7ను గుర్తించగా.. వేగంగా వ్యాపించే సామర్థ్యం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో వైద్య నిపుణుల
Omicron vaccines | కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ ప్రపంచమంతా వ్యాపిస్తోంది. పూర్తిగా వ్యాక్సినేషన్ (రెండు డోసులు) చేయించుకున్నవారికి కూడా ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్ సోకుతోంది. దీంతో అసలు వ్యాక్సిన్లు పనిచేస్తున్�
వచ్చే సెప్టెంబర్ నెలాఖరు నుంచి చిన్నారులకు కరోనా వ్యాక్సిన్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. మూడు కంపెనీల టీకాల
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో అత్యధికులకు మెరుగైన రీతిలో రోగనిరోధక శ�
న్యూఢిల్లీ: కోవిడ్ వల్ల 50 ఏళ్ల లోపు వాళ్లే ఎక్కువ సంఖ్యలో చనిపోయినట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఇండియన్ జర్నల్ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ లో స్టడీకి సంబంధించిన ఫలితాలను ప్రచుర
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా ముగియనే లేదు.. అప్పుడే థర్డ్ వేవ్పై ఆందోళన మొదలైంది. థర్డ్ వేవ్ తప్పదు అన్నది చాలా మంది వాదన. అయితే అది ఎప్పుడు వస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు �
న్యూఢిల్లీ : కరోనా కల్లోలం కొనసాగుతుండగానే మహమ్మారి రాబోయే రోజుల్లో థర్డ్ వేవ్ ద్వారా చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపుతుందనే అంచనాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా వైరస్ మ్యుటేట్ క�