Animal Movie | డిసెంబర్ 1 ఎప్పుడెప్పుడు వస్తుందా అని యావత్ ఇండియా మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. టీజర్, పాటలతోనే యానిమల్ సినిమాపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశాడు సందీప్ రెడ్డి వంగా.
మొన్నామధ్య సందీప్రెడ్డి వంగా ‘యానిమల్' సినిమా నుంచి తొలిపాటను విడుదల చేశారు. ‘అమ్మాయీ..’ అంటూ సాగే ఆ పాట జనబాహుళ్యంలో బాగానే వినిపించింది. ఈ శుక్రవారం ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు.
Animal | బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్కపూర్ (Ranbir Kapoor) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం యానిమల్ (Animal). మేకర్స్ ముందుగా ప్రకటించిన ప్రకారం యానిమల్ నుంచి Satranga (తెలుగులో NeyVeyRey) అంటూ సాగే రెండో పాటను లాంఛ్ చేశారు మేకర్�
Animal | సందీప్ రెడ్డి వంగా (sandeep reddy vanga) కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం యానిమల్ (Animal). యానిమల్ నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు ఇప్పటికే మేకర్స్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి
Ranbir Kapoor | బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor ) సినిమాలకు కాస్త విరామం ప్రకటించారు (break from acting). ఇటీవలే సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో చిట్చాట్ నిర్వహించిన రణ్బీర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఓ ఆరు నెలల �
Kareena Kapoor Khan | ఒకానొక దశలో కరీనాకపూర్ అంటే యువతరం కలలరాణి. ప్రస్తుతమైతే పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ, మంచి పాత్ర దొరికితే అప్పుడప్పుడు మాత్రమే సినిమాల్లో తళుక్కున మెరుస్తున్నది కరీనా.
పాత్ర గొప్పదైతే కొంతవరకు పరిధులు దాటడానికి కూడా వెనుకాడనంటున్నది నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రణ్బీర్కపూర�
ఏం చెప్పినా కాస్తంత బోల్డ్గా చెప్పేయడం దర్శకుడు సందీప్రెడ్డి వంగా ైస్టెల్. ‘అర్జున్రెడ్డి’ సినిమానే అందుకు నిదర్శనం. డిసెంబర్ 1న ఆయన డైరెక్ట్ చేసిన పాన్ ఇండియా సినిమా ‘యానిమల్' రానుంది. రణ్బీర్
బాలీవుడ్లో మరో రామాయణం రాబోతున్న విషయం తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో అల్లు అరవింద్, మధు మంతెన కలిసి నిర్మిస్తున్న ఈ రామాయణంలో రాముడిగా రణబీర్కపూర్ నటిస్తున్నారు.
Animal Movie | ఇప్పటికే రిలీజైన టీజర్ ఏ లెవల్లో విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మరీ ముఖ్యంగా టీజర్లో సందీప్ మార్క్ స్పష్టంగా కనిపించింది.
భారతీయ పురాణ ఇతిహాసం రామాయణం వెండితెరపై నిత్యనూతనంగా సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. ఇప్పటికే పలు భారతీయ భాషల్లో అనేకమార్లు రామాయణ మహాకావ్యాన్ని తెరకెక్కించారు. ఈ పరంపరలో మరో భారీ పాన్ ఇండియా చిత్రం ర�
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు (Ranbir Kapoor) ఈడీ జారీ చేసిన సమన్లపై స్టార్ హీరో స్పందించాడు. దర్యాప్తు సంస్ధ ఎదుట హాజరయ్యేందుకు తనకు రెండు వారాల సమయం కావాలని ఈడీని కో�
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు (Ranbir Kapoor) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.