ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు (Ramoji Rao) కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజా
పనిచేస్తున్న చోటే నాలుగో అంతస్తు పైనుంచి దూకి ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తున్నది. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని రామోజీ ఫిలిం సిటీలో సోమవారం జరిగింది.
Vishwambhara Movie | పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తుండగా.. కోలీవు�
Ramoji Film City | రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఆతిథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహనటీనటులకు పసందైన ఇంటిభోజనాన్ని తెప్పించి అద్భుతమైన ఆతిథ్యాన్ని అందిస్తుంటారు.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఆదిపురుష్, సలార్ (Salaar), ప్రాజెక్టు కే షూటింగ్ దశలో ఉన్నాయి. కాగా ప్రభాస్ త్వరలోనే సలార్ షూటింగ్లో పాల్గొనేం
రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్రభాస్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈసందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఏర
Green India Challenge | గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా నటి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను పూజా హెగ్డే స్వీకరించి, ఈ కార్యక్రమంలో ఆ
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో ఉన్న రామోజీ ఫిల్మింసిటీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఇబ్రహీం
రోడ్డు ప్రమాదంలో డ్రైవర్లకు గాయాలు | ట్యాంకర్ అదుపుతప్పి డీసీఎంను ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో రామోజీ ఫిలింసిటీ వద్ద �