40 ఏండ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం .. మమ్మల్ని నమ్ముకుని కార్యకర్తలున్నారు. నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన కొత్త వారి పెత్తనం ఏమిటీ.. పాత కార్యకర్తలకు అన్యాయం జరిగితే ధర్నాకు దిగుతామని ఫైనాన్స్ �
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీకి అధిష్ఠానం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ప్రయత్నాలు ప్రారంభించారు.
ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ, టీచర్లతో పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. టీచర్లతో పెట్టుకుంటే పోలింగ్ రోజు పోలింగ్ బూత్ల్లో చేయాల్సింది చేస్తారని పేర్కొన్నారు.
టెట్ మార్కుల సవరణలో కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కొత్త మార్కులు ఆప్లోడ్ చేసినా.. ఇంకా పాత మార్కులే చూపిస్తున్నాయి. కొందరు అభ్యర్థులు సీ టెట్ మార్కులు అప్లోడ్ చేయగా, ఇప్పుడవి కనిపించడం లేదు.
రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాల్లో అనిశ్చితి నెలకొనకుండా అవిశ్వాస తీర్మాన సమయాన్ని నాలుగేండ్లకు పెంచడం పట్ల తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు వెన్రెడ్డి రాజు హర్షం ప్రకటించార�