పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
ముస్లింలు అత్యంత నిష్టగా ఉపవాస దీక్షలు చేపట్టే పవి త్ర రంజాన్మాసం ప్రారం భమైంది. రంజాన్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మసీదుల్లో విద్యుద్దీ పాలతో ముస్తాబు చేశారు. శనివారం సాయంత్రం ఆకాశంలో నెలవంక క�
“శరీరాన్ని కాదు పాపాన్ని శుష్కింపజేసుకోవాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం..” ఇదే రంజాన్ ఇచ్చే సందేశం.
రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లింలు నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేశారు. బుధవారం నెలవంక దర్శనంతో గురువారం ఈద్ ఉల్ ఫిత్ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేకంగా �
ముస్లింలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంజాన్(ఈదుల్ ఫితర్) శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రంతో 30 రోజుల పాటు కొనసాగించిన కఠోర ఉపవాస దీక్షలు విరమించి, గురువారం పండుగ జరుపుక�
ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. ముస్లింలు 30 రోజులుగా చేస్తున్న ఉపవాస దీక్షలు బుధవారంతో ముగిశాయి. రంజాన్ మాసం బుధవారం ముగియగా, షవ్వాల్ మాసంలోని మొద టి రోజున జరుపుకునే పండుగ ఈద్-ఉల్-ఫి
రంజాన్ సమీపిస్తున్న వేళ నగరంలో సందడి నెలకొంది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలకు ఆఖరి శుక్రవారం కావడంతో వరంగల్లోని మండిబజార్ ప్రధాన రహదారి, మసీదులు కిక్కిరిశాయి.
రంజాన్ మాసం రాగానే ముస్లింల ఉపవాస దీక్షలతో పాటు వెంటనే గుర్తొచ్చేది హలీం. దీంతో నగరంలో హలీం సందడి షురూ అయ్యింది. ప్రతి గల్లీలోనూ హలీం సెంటర్లు వెలుస్తున్నాయి.
రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ప్రత్యేక ప్రార్థనలకు ప్రభుత్వ, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జార