రంజాన్ సమీపిస్తున్న వేళ నగరంలో సందడి నెలకొంది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలకు ఆఖరి శుక్రవారం కావడంతో వరంగల్లోని మండిబజార్ ప్రధాన రహదారి, మసీదులు కిక్కిరిశాయి.
ఇఫ్తార్ విరమణ సందర్భంగా ఇటు పండ్లు దుకాణాలు కిటకిటలాడగా నోరూరించే హలీం, హరీస్ అందించే హోటళ్లు, ఇతర దుకాణాలు విద్యుత్ వెలుగుల నడుమ మెరిసిపోయాయి.
– వరంగల్ ఫొటోగ్రాఫర్, ఏప్రిల్ 5