రంజాన్ సమీపిస్తున్న వేళ నగరంలో సందడి నెలకొంది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలకు ఆఖరి శుక్రవారం కావడంతో వరంగల్లోని మండిబజార్ ప్రధాన రహదారి, మసీదులు కిక్కిరిశాయి.
ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని గురువారం రాత్రి భోలక్పూర్లోని ఆషీర్ఖానలో మహ్మద్ జాఫర్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంప�
చీర, జాకెట్, పంజాబీడ్రెస్ మెటీరియల్, లాల్చి, పైజామా మెటీరియల్.. ఇవీ ఏటా ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా. పవిత్రమైన పండుగ సందర్భంగా నాటి బీఆర్ఎస్ సర్కాకు కానుకల కిట్ అందించేది.