పురుషాధిపత్యంపై విసిగిపోయిన ఓ అమ్మాయి ధైర్యంగా తీసుకున్న నిర్ణయమే ప్రధానాంశంగా రూపొందిన చిత్రం ‘పరదా’. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో దర్శన రాజేంద్రన్, సంగీత, రాగ్ మయూర్ కీలక పాత�
రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్రాకింగ్ తాలూకా’. ఓ సినీ హీరో అభిమాని కథగా తెరకెక్కిస్తున్నారు. మహేష్బాబు.పి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్నది.
Nuvvunte Chaley | ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, దర్శకుడు మహేష్ బాబు పీ కాంబినేషన్లో వస్తున్న 'ఆంధ్ర కింగ్' చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక షెడ్యూల్�
రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న 22వ చిత్రానికి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స�
Ram | టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.కాని సరైన సక్సెస్ పడడం లేదు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత రామ్ మంచి హి�
రామ్ పోతినేని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ‘RAPO22’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్బాబు పి దర్శక�
హీరో రామ్కి ఇప్పుడు విజయం చాలా అవసరం. ప్రస్తుతం ఆయన మహేష్బాబు.పి దర్శకత్వంలో నటిస్తున్నారు. ‘మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో మహేశ్బాబుకి దర్శకుడిగా మంచి మార్కులే పడ్డాయి.
హీరో రామ్ ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘మిస్శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ మహేష్బాబు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో షూటింగ్ జరు�
Double iSmart | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం,
గత ఏడాది తెలుగు సినిమా ప్రయాణం సంతృప్తికరంగానే సాగిందని చెప్పొచ్చు. కల్కి, పుష్ప-2 చిత్రాల ద్వారా మరోమారు జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. అపూర్వ విజయాలతో పాటు అనుకోని వివాదాలు చుట్టుముట్టడంత�
రామ్ పోతినేని కథానాయకుడిగా మహేశ్బాబు.పి దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ని ఖరారు చేయని ఈ చిత్రంలో ‘సాగర్' అనే పాత్రలో రామ్ కనిపించనున్�