Sri Rama Navami | తెలుగు రాష్ట్రాలైనా తెలంగాణ, ఏపీలో ఎన్నో ప్రముఖ రాముడి ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో శ్రీరాముడు సీత, లక్ష్మణుడు, హనుమంతుడితో కలిసి పూజలందుకుంటున్నాడు. కానీ, ఆలయంలో హనుమంతుడు లేకుండా�
VIP Darshan | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇదే అదునుగా పలువురు అక్రమార్కులు దర్శనాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. వీఐపీ దర్శనం కల్పిస్తామని చెప్పి ఓ కుటుంబానికి రూ.1.80లక్షలు టోకరా వేశాడ
Ayodhya Ram Mandir Income | అయోధ్య బాల రామయ్య ఆలయానికి భారీగా ఆదాయం సమకూరుతున్నది. వార్షిక ఆదాయంపరంగా దేశంలో మూడో పెద్ద ఆలయంగా నిలిచింది. ఆలయంలో రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించిన నాటి నుంచి 13కోట్లమందికిపైగా భక్తులు,
Ayodhya Ram Mandir | అయోధ్య బాల రాముడి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ప్రయాగ్రాజ్ మహాకుంభ మేళాలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులు.. రామనగరికి చేరుకుంటున్నారు. గత 20 రోజుల్లో దాదాపు 50లక్షలకు�
Ram Mandir | అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరంలో రామ్లల్లాను ప్రతిష్టాపన చేసి ఏడాది కావొస్తోంది. ఈ సందర్భంగా అయోధ్యలో ప్రత్యేక వేడుకలను నిర్వహిస్తున్నారు.
PM Modi | ఈ దీపావళి చారిత్రాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా న్యూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో రూ.12,850కోట్ల విలువైన పనులను ప్రార�
Ayodhaya | అయోధ్య రామ మందిరంలో కొత్తగా శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జారీ చేసిన రోస్టర్ను నిలిపిశారు. అర్చకులు గతంలోనే మాదిరిగానే రాంలల్లాకు పూజలు చేస్తారని తెలిపారు. అర్చకుల నుంచి రోస్టర్ విధానం�
Ayodhya Ram Mandir | అయోధ్య రామమందిరం నిర్మాణ పనులను కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుతం జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి పోటీగా బరిలో ఎవరూ ఉండకుండా కుట్రలు జరుగుతున్నాయని జ్యోతిర్మఠ్ శంకరాచార్యులు స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి సంచలన ఆరోపణలు చేశారు.
Ayodhya Ram Mandir | శ్రీరామ జన్మభూమి క్షేత్రం ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో (Ayodhya Ram Mandir) హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రామ మందిరంలో ‘రంగోత్సవం’ (Rangotsav) కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.