రామ్ చరణ్- ఉపాసన ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చరణ్ తన సినిమాలతో బిజీగా ఉంటుండగా, ఉపాసన..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్గా, బీ పాజిటివ్ మ
టాలీవుడ్లో ప్రస్తుతం రీమేక్ల హవా కనిపిస్తుంది. వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మన హీరోలు కూడా కథలు దొరకడం లేదన్నట్లు రీమేక్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ని స్థాపించి ఎందరో ప్రాణాలకు అండగా నిలిచిన చిరంజీవి ఇటీవల తెలుగు రాష్ట్రాలలో.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ అంటూ మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న ఆక
అగ్ర నటుడు చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాట�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం తాను కరోనా బారిన పడిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. తేలిక పాటి లక్షణాలు ఉన్నాయని, త్వరలోనే మిమ్మల్ని కలుస్తానంటూ బన్న�
గత ఏడాది లాక్ డౌన్ ప్రకటించడంతో అందరు ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు ఈ ఖాళీ సమయంలో తమ హీరోలకు సంబంధించి త్రో బ్యాక్ పిక్స్ని బయటకు తీస్తూ ఒక్కొక్కటిగా వైరల్ చేస్తూ �
లెక్కల మాస్టారు సుకుమార్ తన పంథా మార్చి ఇటీవల కాస్త విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాడు. రామ్ చరణ్తో రంగస్థలం వంటి వైవిధ్యకథా చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ ఈ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డ�
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో రామ్ చరణ్- శంకర్ ప్రాజెక్ట్ ఒకటి. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయగా, ఈ మూవీ కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గాక �
చిరంజీవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ మెసేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా వలన చిత్ర
బాహుబలి చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్క�
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు, ఆడటోరియమ్లు మూసివేయాలని సూచించింది. దీంతో కోలీవుడ్ దర�