స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొద్ది రోజుల క్రితం తాను కరోనా బారిన పడిన విషయం సోషల్ మీడియా ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. తేలిక పాటి లక్షణాలు ఉన్నాయని, త్వరలోనే మిమ్మల్ని కలుస్తానంటూ బన్న�
గత ఏడాది లాక్ డౌన్ ప్రకటించడంతో అందరు ఇంటికి పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే అభిమానులు ఈ ఖాళీ సమయంలో తమ హీరోలకు సంబంధించి త్రో బ్యాక్ పిక్స్ని బయటకు తీస్తూ ఒక్కొక్కటిగా వైరల్ చేస్తూ �
లెక్కల మాస్టారు సుకుమార్ తన పంథా మార్చి ఇటీవల కాస్త విభిన్న కథా చిత్రాలు చేస్తున్నాడు. రామ్ చరణ్తో రంగస్థలం వంటి వైవిధ్యకథా చిత్రాన్ని తెరకెక్కించిన సుకుమార్ ఈ చిత్రంతో ఇండస్ట్రీ రికార్డ�
టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రాలలో రామ్ చరణ్- శంకర్ ప్రాజెక్ట్ ఒకటి. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించి అఫీషియల్ ప్రకటన చేయగా, ఈ మూవీ కరోనా ఎఫెక్ట్ కాస్త తగ్గాక �
చిరంజీవి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. సోషల్ మెసేజ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా వలన చిత్ర
బాహుబలి చిత్రం తర్వాత తెలుగు ప్రేక్షకులతో పాటు యావత్ భారతం ఆర్ఆర్ఆర్ అనే సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్క�
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఏప్రిల్ 26 నుంచి తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు, ఆడటోరియమ్లు మూసివేయాలని సూచించింది. దీంతో కోలీవుడ్ దర�
ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉన్న విషయం తెలిసిందే. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు. సీఎంలు వంటి వారికే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అవుతుంటే పరిస్థిత�
రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ తెరకెక్కించిన విలేజ్ డ్రామా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం 2018 మార్చి 30న విడుదలై తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. ఇప్పుడు తమిళ ప్ర�
రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఆరోగ్యం విషయంలో తను జాగ్రత్తలు తీసుకుంటూనే నలుగురికి మంచిని చేరవేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఉపాసన సారథ్యంలో యువర్ హెల్త్ వెబ్ సైట్ విశేష ప్రాచుర్యం పొందుతోంది. దీని ద�
స్టార్లతో సినిమాలు చేస్తున్నామని ప్రకటించడమే కాదు ఎప్పుడు ఎవరితో ముందు సినిమా స్టార్ట్ అవుతుందన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు దర్శకులు. అలా ఇప్పుడు ఫ్యాన్స్ లో చర్చకు కేరాఫ్ గా మారాడు తమిళ డై�
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. నిరంజన్ రెడ్డి, రామ్చరణ్ నిర్మాతలు. మే 13న ప్రేక్షకుల ముందుకురానుంది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో కీలకమైన �