టాలీవుడ్లో శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం �
మెగాస్టార్ చిరంజీవి, అందాల ముద్దుగుమ్మ కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కాగా, కరోనా వలన పలుమార్లు వాయిదా పడింది. అన్ని సినిమాల
సినీ సెలబ్రిటీలు వాడే ఏ వస్తువైన అభిమానులకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. వారి బట్టలు, బ్యాగులు, వాచ్లు,క్యాప్లు ఇలా ప్రతీ దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటి ధరలు తెలుసుకుంటూ ఉంటారు. ధర తెలిస�
రామ్చరణ్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు శంకర్ నిర్దేశకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం బుధవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రంగా దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మించనుండగా, ఇందులో క�
క్రికెట్లో ఐపీఎల్ సీజన్ ప్రత్యేకమనే చెప్పాలి. ఈ పొట్టి క్రికెట్ వీక్షకులని ఎంతగా అలరిస్తుంది. ఐపీఎల్లో బంతిని స్టాండ్స్కి తరలించే పనిలో బ్యాట్స్మెన్లు బిజీగా ఉంటుంటారు.ఇది చూసి క్రిక�
‘రంగస్థలం’ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఇంకో లెవల్కి వెళ్లిందని చెప్పక తప్పదు.రాను రాను తన నటన మెరుగుపరచుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ రీసెంట్గా దర్శకధీరుడు రాజమౌళీ తెర�
వినయ విధేయ రామ చిత్రం తర్వాత రామ్ చరణ్.. ఆచార్య అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమతో పాటుగా ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేశాడు.ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం శంకర్
హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి ఆధారంగా తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ షోకి నాగార్జున, చిరంజీవి హోస్ట్లుగా వ్యవహరించారు. ఆ సమయంలో టీఆర్పీ పెద్ద
సౌత్ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకులలో శంకర్ ఒకరు.ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒకే ఒక్కడు నేపథ్యంతో సాగే పొలిటిక్ డ్�
రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. రాజమౌళి ట్రిపుల్ ఆర్ కోసం మూడేళ్లు కేటాయించిన చరణ్.. ఇప్పుడు వరుసగా సినిమాలు చేయాలని చూస్తున్నాడు. అప్పుడు వచ్చిన గ్యాప్ను ఇప్పుడు భర్తీ చే
పాత రోజులలో మల్టీ స్టారర్ చిత్రాలు ఎక్కువగానే రూపొందేవి. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ ఊపందుకుంది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా కథానాయకులుగా రూపొందుతున్న మల్టీస్టారర్ భీమ్లా నాయక్ సెట్స్ ప
దర్శక ధీరుడు రాజమౌళి ఊరించి ఉసూరుమనిపిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ఆయన తీస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. అక్టోబర్ 13న రావడం పక్కా అని పలు పోస్టర్స్ కూడా �
దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఎంతో ఆసక్తిగాఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మి�