వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అన పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చి
రామ్చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సి�
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తనదైన శైలిలో ప్రేక్షకులని అలరిస్తూ టాప్ హీరో రేంజ్కి వెళ్లాడు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే ప్యాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్నా�
ఎన్టీఆర్, రామ్చరణ్ కథానాయకులుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో తొలితరం స్వాతం�
కరోనా వలన ఆగిన సినిమా షూటింగ్స్ తిరిగి మొదలయ్యాయి. ప్రభుత్వ నిబంధనలతో పాటు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్
గత కొన్ని నెలలుగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఓ సినిమా గురించి ఎదురు చూస్తుంది. ఆ సినిమా మరేదో కాదు బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్ర�
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్లో రామ్ చరణ్- ఉపాసన జంట ఒకటి. 2012 జూన్14న వివాహం చేసుకున్న వీరు నేటితో తొమ్మిదేళ్ల వైవాహిక జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఐదేళ్ల ప్రేమ తర్వాత ఉపాసనకి మెగా కోడలి �
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. సామాజిక ఇతివృత్తానికి కమర్షియల్ హంగులను జోడించి తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్చరణ్ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా�
కరోనా సెకండ్ వేవ్ సమయంలో మెగా ఫ్యామిలీతో పాటు వారి అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి గత ఏడాది కరోనా సమయంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇ�
రామ్ చరణ్- ఉపాసన ఈ జంట చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ కనిపించిన కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు. చరణ్ తన సినిమాలతో బిజీగా ఉంటుండగా, ఉపాసన..అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్గా, బీ పాజిటివ్ మ
టాలీవుడ్లో ప్రస్తుతం రీమేక్ల హవా కనిపిస్తుంది. వరసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి. మన హీరోలు కూడా కథలు దొరకడం లేదన్నట్లు రీమేక్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ని స్థాపించి ఎందరో ప్రాణాలకు అండగా నిలిచిన చిరంజీవి ఇటీవల తెలుగు రాష్ట్రాలలో.. చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ అంటూ మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడున్న ఆక
అగ్ర నటుడు చిరంజీవి మరో సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడే లక్ష్యంతో ఉభయ తెలుగు రాష్ర్టాల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ను ఏర్పాట�