హీరోలకు కాస్ట్ లీ బైక్స్, లగ్జరీ కార్ల మీద మోజు ఎక్కువనే సంగతి తెలిసిందే. మొన్నా మధ్య జూనియర్ ఎన్టీఆర్ ‘లంబోర్ఘిని’ మోడల్ కారును ఆర్డర్ చేసారు. ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థనే ‘లంబో�
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న పీరియాడికల్ చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్ర రిలీజ్ కోసం అభి�
టాలీవుడ్లో శంకర్- రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనుంది. ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం �
మెగాస్టార్ చిరంజీవి, అందాల ముద్దుగుమ్మ కాజల్ ప్రధాన పాత్రలలో కొరటాల శివ తెరకెక్కిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కాగా, కరోనా వలన పలుమార్లు వాయిదా పడింది. అన్ని సినిమాల
సినీ సెలబ్రిటీలు వాడే ఏ వస్తువైన అభిమానులకి ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. వారి బట్టలు, బ్యాగులు, వాచ్లు,క్యాప్లు ఇలా ప్రతీ దానిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ వాటి ధరలు తెలుసుకుంటూ ఉంటారు. ధర తెలిస�
రామ్చరణ్ హీరోగా విలక్షణ చిత్రాల దర్శకుడు శంకర్ నిర్దేశకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ చిత్రం బుధవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, విజనరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా చిత్రంగా దిల్ రాజు ఈ చిత్రాన్నినిర్మించనుండగా, ఇందులో క�
క్రికెట్లో ఐపీఎల్ సీజన్ ప్రత్యేకమనే చెప్పాలి. ఈ పొట్టి క్రికెట్ వీక్షకులని ఎంతగా అలరిస్తుంది. ఐపీఎల్లో బంతిని స్టాండ్స్కి తరలించే పనిలో బ్యాట్స్మెన్లు బిజీగా ఉంటుంటారు.ఇది చూసి క్రిక�
‘రంగస్థలం’ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ ఇంకో లెవల్కి వెళ్లిందని చెప్పక తప్పదు.రాను రాను తన నటన మెరుగుపరచుకుంటూ వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న రామ్ చరణ్ రీసెంట్గా దర్శకధీరుడు రాజమౌళీ తెర�
వినయ విధేయ రామ చిత్రం తర్వాత రామ్ చరణ్.. ఆచార్య అనే చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమతో పాటుగా ఆర్ఆర్ఆర్ అనే చిత్రం చేశాడు.ఇటీవల ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం శంకర్
హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి ఆధారంగా తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ షోకి నాగార్జున, చిరంజీవి హోస్ట్లుగా వ్యవహరించారు. ఆ సమయంలో టీఆర్పీ పెద్ద
సౌత్ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన దర్శకులలో శంకర్ ఒకరు.ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ 15వ సినిమాతో బిజీగా ఉన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఒకే ఒక్కడు నేపథ్యంతో సాగే పొలిటిక్ డ్�