వ్యక్తులు లేదా కృత్రిమ మేధ (ఏఐ) నుంచి ఈవీఎంలకు హ్యాకింగ్ ముప్పు పొంచి ఉన్నదనే ఎలాన్ మస్క్ ప్రకటన కలకలం రేపింది. ఈవీఎంలను ఎన్నికల ప్రక్రియ నుంచి తొలగించాలని మస్క్ సూచించడం గమనార్హం.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మనుషులు లేదా కృత్రిమ మేధ(ఏఐ)తో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(�
Union Ministers: తాజా లోక్సభ ఎన్నికల్లో చాలా మంది కేంద్ర మంత్రులకు జలక్ తగిలింది. స్మృతి ఇరానీ, రాజీవ్ చంద్రశేఖర్, అర్జున్ ముండాతో పాటు అనేక మంది సహాయ మంత్రులు కూడా ఓటమి పాలయ్యారు.
Rajeev Chandrasekhar: కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లీడింగ్లో ఉన్నారు. తిరువనంతపురం నుంచి ఆయన పోటీ చేశారు. ఆ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా శశి థరూర్ పోటీలో ఉన్నారు.
కేరళలో లోక్సభ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఆసక్తికర అంచనాలు వెలువరించాయి. కేరళలో ఈసారి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని మెజారిటీ సంస్థలు పేర్కొన్నాయి. కమలం పార్టీకి ఇక్కడ ఒకటి ను�
Loksabha Elections 2024 : లోక్సభ ఎన్నికలు క్లైమాక్స్కు చేరుకున్న దశలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీలో అసహనం పెరిగిపోతోందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.
లోక్సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్సభ �
డీప్ఫేక్స్ కంటెంట్ (ఫొటోలు, వీడియోలు)తో ప్రజల్ని తప్పుదోవ పట్టించకుండా అడ్డుకునేందుకు సోషల్మీడియా సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాలని, భారత నిబంధనల్ని అనుసరించి ఓ విధానాన్ని వారంలోగా తీసుకురావాలని క�
Rashmika Mandanna | నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna)కు సంబంధించిన మార్ఫింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ డీప్ ఫేక్ వీడియోపై కేంద్ర ఐటీ విభాగం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి మ�
Rajeev Chandrasekhar | కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ (Rajeev Chandrasekhar)పై మరో కేసు నమోదైంది. సోషల్ మీడియా ద్వారా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించేలా ఆయన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఎర్నాకులం సెంట్రల
Kerala Triple Blasts | కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ( Rajeev Chandrasekhar)పై కేరళ పోలీసు (Kerala Police) స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. కేరళలో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో వివిధ మతాల మధ్య విద్వేషాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ�
దేశీ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్ల కోసం భారత్లో టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీ (IPhone Manufacturing) చేపడుతుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.