దేశీ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్ల కోసం భారత్లో టాటా గ్రూప్ ఐఫోన్ల తయారీ (IPhone Manufacturing) చేపడుతుందని ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.
జీ20 డిన్నర్కు రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వానపత్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్ధానంలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ (Bharat) అని పేర్కొనడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేయగా, కేంద్ర మంత్�
చాట్జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్తో భవిష్యత్లో పెను ముప్పు వాటిల్లుతుందని, పెద్దసంఖ్యలో కొలువుల కోత తప్పదనే ఆందోళనల నేపధ్యంలో న్యూ టెక్నాలజీపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర�
న్యూఢిల్లీ : కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. భారత ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ�