కొంకణ్ రైల్వే లైన్లో శుక్రవారం భారీ ముప్పు తప్పింది. ట్రాక్మ్యాన్ మహాదేవ అప్రమత్తత, ధైర్యసాహసాలు ఘోర ప్రమాదాన్ని తప్పించాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, కుమ్ట-హొన్నవర్ స్టేషన్ల మధ్య మహాదేవ ర�
జగిత్యాల జిల్లా కోరుట్లలోని టీఎస్ఆర్టీసీ డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రాజధాని ఏసీ ఎక్స్ప్రెస్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.అరకోటి మేరకు నష్టం వాటిల్లింది.
ఆంధ్రప్రదేశ్లోని (Andhrapradesh) నెల్లూరు (Nellore) జిల్లా కావలి రైల్వేస్టేషన్లో (Kavali Railway station) రాజధాని ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ (Rajdhani express) రైలులోని బీ-5 బోగీ వద్ద
మనం వెళ్లాల్సిన రైలు జీవితకాలం ఆలస్యం’ అనే మాటను భారతీయ రైల్వే దశాబ్ధాల నుంచి నిజం చేసి చూపిస్తున్నది. ఆధునిక సాంకేతికత, ఆన్లైన్ సర్వీసులు అందుబాటులోకి వచ్చినా ప్రపంచంలో అతిపెద్దదైన మన రైల్వే వ్యవస్�
Railways : Decision to resume catering service in Rajdhani, Shatabdi, Duronto, Vande Bharat, Tejas | ప్రయాణికులకు భారతీయ రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. కరోనా మహమ్మారి కారణంగా రైళ్లలో నిలిచిపోయిన క్యాటరింగ్ సేవలను
అహ్మదాబాద్: రైలు పట్టాలపై ఒక మొసలి గాయపడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గమనించి స్టేషన్ సూపరింటెండెంట్కు సమాచారం ఇచ్చారు. దీంతో దానిని కాపాడేందుకు ఆ మార్గంలో ప్రయాణించే రాజధాని ఎక్స్ప్రెస్ను సుమారు అ
రాజధాని ఎక్స్ప్రెస్| ఢిల్లీ-గోవా రాజధాని ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ నుంచి గోవా వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ రైలు మహారాష్ట్రలోని రత్నగిరి సమీపంలో ఉన్�
రాజధానిని మించిన వేగంతో దూసుకెళ్లిన గూడ్స్ రైళ్లు | గూడ్సు రైళ్లు దుమ్మురేపాయి. రాజధాని రైలును మించి దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లాయి. ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఈడీఎఫ్సీ)లో శనివారం