Rajanna Siricilla | ఆమె నిండు గర్భిణి. నెలలు నిండాయి. రేపో మాపో ప్రసవం అయ్యే అవకాశం ఉందనుకున్న సమయంలోనే ఆమె కరోనా బారిన పడ్డారు. కొవిడ్ సోకిన రెండు రోజులకే ఆ గర్భిణికి
సిరిసిల్ల టౌన్, జనవరి 24: గట్టిగా అరుస్తూ అబద్ధాలను పదే పదే చెబితే నిజం కాబోదు. ఎంపీ బండి సంజయ్.. తొండి మాటలు మానుకోవాలనీ టీఆర్ఎస్వై సిరిసిల్ల పట్టణాధ్యక్షుడు సుంకపాక మనోజ్ కుమార్ హితవు చెప్పారు. సిరి
పర్యావరణ హితం.. ఉపాధికి ఊతం వాతావరణ కాలుష్య నివారణ, మహిళలకు చేతినిండా పనికి రాష్ట్ర సర్కారు నిర్ణయం ‘స్త్రీనిధి’ రుణాల కింద గ్రామైక్య సంఘసభ్యులకు వెహికిల్స్ ఇచ్చేందుకు ప్రణాళికలు మంత్రి కేటీఆర్ చొరవ�
Road accident | పండుగ పూట విషాదం నెలకొంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ (ఎం) వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
కొదురుపాక బ్రిడ్జిపై వేగంగా యాంగులర్స్ బిగింపు పనులు త్వరలోనే జాలీల ఏర్పాటు ఆత్మహత్యలు, ప్రమాదాలకు అడ్డుకట్ట బోయినపల్లి, జనవరి 11: తరుచూ ఆత్మహత్యలు, ప్రమాదాలు జరుగుతుండడంతో కొదురుపాక హైలెవల్ వంతెనపై క
దేశంలో అన్నదాతకు అండగా ఉన్నది తెలంగాణే నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు చంద్రంపేటలో జిల్లా రైతు వేదికలో రైతు బంధు సంబరాలు హాజరైన జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ప్రజాప్రతినిధులు,నేతలు సి�
సిరిసిల్ల నేతన్నల ఆగ్రహం రెండో రోజూ వస్త్ర పరిశ్రమ ఐక్య వేదిక దీక్ష సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 28: కేంద్రం ఒంటెత్తు పోకడను సహించబోమని, వస్త్ర ఉత్పత్తిపై జీఎస్టీ ఎత్తేయాల్సిందేని సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ�
Gst | వస్త్ర ఉత్పత్తులపై 5 శాతంగా ఉన్న జీఎస్టీనీ కేంద్ర ప్రభుత్వం 12 శాతానికి పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై చేనేత కార్మికుల నుంచి దేవ వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
అది 70 ఏళ్ల మర్రిచెట్టు..మూడు నెలల క్రితం కురిసిన భారీ వర్షానికి కూకటివేళ్లతో సహా నేలకూలింది. ప్రాణవాయువునిచ్చే చెట్టు అలా నిర్జీవంగా పడి ఉండడం ప్రకృతి ప్రకాశ్ను కలిచివేసింది. దానికి ప్రాణ
గంభీరావుపేట: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా గెలిసిన రమణను శనివారం పద్మశాలి సంఘం సభ్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘ
మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ శాంతి నగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిశీలన సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 16: మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో స్థానిక రెండో వార్డులో నిర్మిస్తున్న 204 డబుల్ బెడ్రూం ఇండ్ల సముద�
పోటెత్తిన భక్త జనం | వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం సోమవారం భక్తులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు వేకువ జాము నుంచే దర్శనం కోసం క్యూ లైన్ లలో బారులు తీరారు.
సిరిసిల్ల జిల్లా దవాఖానలో రికార్డుస్థాయిలో కాన్పులు నవంబర్లో 322 డెలివరీలు మంత్రి కేటీఆర్ చొరవతో ప్రసూతి వార్డులో సకల సౌకర్యాలు రాజన్నసిరిసిల్ల జిల్లా దవాఖాన ప్రసవాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. నవంబర
ఇండస్ట్రియల్ హబ్గా రాజన్నసిరిసిల్ల జిల్లా టీఎస్ఐ పాస్తో 752 కుటీర పరిశ్రమలు వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు పవర్లూంల ఆధునికీకరణతో భారీగా వస్ర్తోత్పత్తి సంక్షేమ పథకాలతో ఆనందంలో నేత కార్మికులు అభివృద్