వేములవాడ రూరల్, నవంబర్ 22: అకాల వర్షాలతో రైతులు అధైర్యపడవద్దని, ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తామని వేములవాడ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన సహకార సంఘ కార్
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పిలుపు ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం వేములవాడ, నవంబర్ 22: వచ్చే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీ
Telangana | డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఆదేశించారు. ములుగు, సిర
గంభీరావుపేట, నవంబర్ 18: మండలంలోని పాఠశాలల్లో గురువారం స్వయం పాలన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల, బాలుర, దమ్మన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత, నాగంపేట మండల పరిషత్ ప్�
సిరిసిల్లలో ఐదుగురు విద్యార్థుల ప్రాణం తీసిన ఈత సరదా మానేరువాగులో ఆరుగురు గల్లంతు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కలెక్టర్, ఎస్పీలకు మంత్రి కేటీఆర్ ఆదేశం హైదరాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్�
girl child | ముస్తాబాద్ మండల కేంద్రంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడశిశువును రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు తల్లిదండ్రులు. శిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రాజన్న సిరిసిల్ల రూరల్, నవంబర్ 2: రైతులు కొనుగోలు కేం ద్రాల్లోనే ధాన్యం విక్రయించి మ�
దళితులకు సర్కారు ఆర్థిక దన్ను రూ.40 కోట్లు,. రెండు వేల యూనిట్లు మంత్రి కేటీఆర్ చొరవతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు రెండు వేల మందికి లబ్ధి దరఖాస్తులు స్వీరిస్తున్న అధికారులు రాజన్న సిరిసి�
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో సహాయక చర్యలు ముమ్మరం రంగంలోకి కలెక్టర్ సహా జిల్లా యంత్రాగం 86 కుటుంబాలు పునరావాస కాలనీలకు తరలింపు రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్28 (నమస్తే తెలంగాణ)/ సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్: రె
కలెక్టరేట్ : సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని సమావేశ హాలులో పట్టణంలో చేపడుతున్న పలు అభ
సిరిసిల్ల రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర హాస్యాస్పదమని, ప్రజా సంగ్రామ యాత్ర కాదు..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సందర్శన యాత్రల ఉందని టీఆర్ఎస్ తంగళ్లపల్లి మండల గ్రామ శాఖ అధ్యక్షుడు బండి
కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు నర్సయ్య, మైసవ్వ దం
కోనరావుపేట : పంట మార్పిడి చేయడంతోనే అధిక లాభాలను గడించొచ్చని రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ అన్నారు. శుక్రవారం కోనరావుపేట మండలంలోని సుద్దాల రైతువేదికలో యాసంగి పంటలపై రైతులకు అవగాహన