వానకాలం పంటలు సాగుచేస్తున్న రైతులకు నకిలీ విత్తనాల గండం పొంచి ఉన్నది. ఆదిలోనే వీటిని అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం ఆలస్యంగా తనిఖీలు చేపట్టడడంతో సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన నకిలీ విత్తనాల విక్రయా�
సీజన్ ప్రారంభమై పక్షం రోజులు దాటినప్పటికీ ఈ ఏడాది వాన జాడ కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే విత్తనాలు విత్తుకున్న రైతులు, విత్తనాలు తెచ్చి పెట్టుకున్న అన్నదాతలు వాన కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలుచేయడంలో ఘోరంగా విఫలమైంది. పథకం అమలులో మాయాజాలం చేస్తూ రైతులను మభ్యపెడుతున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చ�
మండలంలోని పలు గ్రామాల్లో కోతులు పంటలపై దాడులు చేస్తున్నాయి. వానకాలం పంటల సాగు కోసం రైతులు సిద్ధం చేసుకుంటున్న నారుమళ్లను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానర దండు నారుమడుల్లో నారును ప�
వర్షాకాలం సమీపిస్తున్నది.. అదునుకు వానలు పడుతుండడంతో విత్తనం వేసేందుకు రైతులు దుక్కులు, వరినారు పోసేందుకు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదంతా బాగానే ఉన్నా పంటల సాగు, విత్తన ఎంపిక విషయంలో రైతులకు వ్యవసాయ
వానకాలం సీజన్ మొదలవుతుంది.. రైతులందరూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి వ్యాపారుల నుంచి విధిగా రశీదులను స్వీకరించాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్య�
రుతుపవనాలు ముందుగానే పలుకరించడంతో అన్నదాత వానకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నాడు. భూములు దమ్ము చేసి వరి వేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. నారు మడులను ముందుగానే వేసుకున్న రైతులు.. నాటు వేసేందుకు సిద్ధంగా ఉన్నార�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తమకు కష్టాలు దాపురించాయని రైతులు వాపోతున్నారు. విత్తనాలు కొనుగోలు మొదలు కష్టపడి పండించిన పంట అమ్ముకోవడం వరకు పడుతున్న బాధలు వర్ణణాతీతం.
వరికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) కేంద్రం 3 శాతం పెంచింది. రూ.69 పెంపుదలతో క్వింటాలు ధాన్యం ఎంఎస్పీ రూ.2,369కి చేరింది. వరితోపాటు 14 వానకాల పంటల కనీస మద్దతు ధరలను కేంద్రం బుధవారం ప్రకటించింది. ప్రధాని మోదీ అధ్యక్ష�
వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తన కంపెనీలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈమేరకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి నేతృత్వంలో జిల్లాలో రెండు టాస్క్ఫోర్స్
మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, సింగిల్విండో ఆధ్వర్యంలో వానకాలం సీజన్లో ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. మూడు నెలల�
వానకాలం-2024 సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక�
ఈ సంవత్సరం పత్తి సాగు చేసిన రైతుల కష్టాలు రాస్తే రామాయణం.. చెబితే భాగవతం అన్నట్లు ఉంది. వానకాలం సీజన్ ఆరంభమైంది మొదలు పంట చేతికొచ్చే వరకూ జిల్లా రైతులు అడుగడుగునా అరిగోస పడుతున్నారు. ఇప్పటికే ప్రకృతి వైప
వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నా.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కోతలు షురువైనప్పుడే కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా.. వాటి గురించి పట్టించుకునేవారు లేకపోవ
చేతికొచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టడం రైతులకు ఏటా సవాలుగా మారుతున్నది. వానకాలం వరి కోతల సమయంలోనైతే ఈ సమస్య ఎక్కువగా ఉంటున్నది. నిత్యం ఎండబోసుడు, దగ్గర పోయడానికి ఎక్కువ సమయం పడుతున్నది. ఇక రోడ్లపై ఆరబోస్తే ప్�