రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
బోధన్ పట్టణంలో ఆదివారం పూసల సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహాలక్ష్మీ మందిరంలో నైవేద్యాలు సమర్పించారు. వర్షాలు కురవాలని, పాడిపంటలు బాగుండాలని కోరారు.
వానకాలం ప్రారంభమై నెలరోజులు గడుస్తున్నా వర్షాలు సమృద్ధిగా కురవకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. దీంతో బోరుబావుల నుంచి నీళ్లు రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రకృతి కరుణించక రైతాంగానికి మళ్లీ సాగు కష్టాలు వచ్చాయి. ఏడేండ్ల తర్వాత వర్షాల కోసం రైతులు దిగాలుగా మబ్బుల దిక్కు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు ఖాళీ కాగా భూగర్భజలాలు అడుగంటి పోయాయి.
బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని పేర్కొన్నది.
చందూర్ మండలకేంద్రంలో మహాలక్ష్మి అమ్మవారికి బోనాల పండుగను గ్రామస్తులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వివిధ కుల సంఘాలు బోనాలను డప్పువాయిద్యాల మధ్య ఊరేగించారు. అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర�
వానకాలం ప్రారంభమై నెల కావొస్తున్నా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతం ఇప్పటికీ రాళ్లు తేలి కళావిహీనంగా కనిపిస్తున్నది.
High Tide : దేశవ్యాప్తంగా నిన్నమొన్నటి వరకూ వేసవి తాపంతో అల్లాడిన ప్రజలు వర్షాలతో కొంత ఉపశమనం పొందుతున్నారు. పలు నగరాలను భారీ వర్షాలు ముంచెత్తగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకున్నాయి.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 9గంటల వరకు అడ్డగుట్టలో 1.28 సెం.మీలు, మల్కాజిగిరి ఆనంద్బాగ్లో 1.28 , వినాయక్నగర్, మల్లాపూర్, మౌలాలి, వెస్ట్ మార
మే నెలలో కురిసిన వర్షాలకు కొంతమంది రైతులు విత్తనాలు వేశారు. ఇప్పుడు వర్షాలు ముఖం చాటేయడంతో ఆ విత్తనాలు మొలకెత్తే పరిస్థితి లేక రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కష్టాలు ఉంటాయి. పదేండ్ల కిందటి వరకు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాసినం. తెలంగాణ ఏర్పడి బ�
తొలకరి పలకరించినా.. భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించినా.. కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసరాలతోపాటు కూరగాయల ధరలు హెచ్చడంతో.. మార్కెట్లో వంద కాగితానికి విలువ లేకుండా పోయి�
Rains | గత నాలుగైదు రోజుల నుంచి హైదరాబాద్ నగరంలో ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. కానీ శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది.