పల్లెటూరి జీవితాలన్నీ వాన మీదనే ఆధారపడి ఉంటాయని మాకు తెలియని రోజులవి. రోహిణి కార్తె ఎండలకు తపించిపోయిన జనమంతా.. ‘మృగశిర ఎప్పుడు వస్తుందా? వానదేవుడు ఎప్పుడు కరుణిస్తాడా!?’ అని ఎదురు చూస్తూ ఉండేవారు. వానలు �
వేలాది ఎకరాలకు ఆయువుపట్టు అయిన పోచారం అడుగంటింది. వర్షాలు కురియక, చుక్కనీరు రాక బోసిపోయింది. ఓవైపు, కాలం కరిగిపోతుంటే చినుకు జాడ లేక రైతాంగం ఆందోళన చెందుతున్నది. నల్లటి మబ్బులతో కమ్ముకొస్తున్న ఆకాశం వైప�
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది.
వానలు లేక.. ఎవుసం సాగక అన్నదాత కుదేలవుతున్నాడు. చెరువులు నిండక, ప్రాజెక్టుల నుంచి నీరు రాక ఇబ్బందులు పడుతున్నాడు. వరినాట్ల అదును మొదలైనా.. నారు సిద్ధంగా ఉన్నా.. నాటు వేయలేని దుస్థితి నెలకొంది.
Rains | అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేర�
Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. గత రెండు రోజుల నుంచి ఎండలు దంచికొడుతుండటంతో.. ఉక్కపోతతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. శుక్రవ�
వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సిరికొండ మండలంలోని తాళ్లరామడుగు గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో కప్పతల్లి ఆటలు ఆడారు. గ్రామంలో పెద్దలు, చిన్నారులు రోకలికి కప్పలను కట్టి ఇంటింటికీ తిరుగుతూ నృత్యాలు చేశార�
రా ష్ట్రంలోని పలు జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు బలపడటం, బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.
మండల కేంద్రంలో మంగళవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో పురుషులు అంబలితో బోనాలు తీసుకొని పోచమ్మ తల్లికి పోసి గొర్రెలకు ఎలాంటి రోగాలు రాకుండా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.
రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నుంచి మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 10 నుంచి 15వ తేదీ మధ్యలో ఒకటి లేదా రెండు అల్పపీడనాలు ఏర్పడటం ద్వ