గోళ్ల రంగు వేసుకోవడం అన్నది ఎంతో కాలం నుంచీ అలవాటైన అలంకరణే. అయితే దాన్ని కూడా కాలానికి జత చేస్తే కనువిందైన ఫ్యాషన్గా మార్చుకోవచ్చు. సీజన్ని బట్టి గోళ్ల రంగులు ఎంచుకోవడం మనకు కూడా కొత్త అనుభూతిని కలిగ�
ఓ భౌతికశాస్త్ర అధ్యాపకుడు స్వామివారి దర్శనానికని తిరుమలకు కాలినడకన బయల్దేరాడు. అలిపిరి మొదటి మెట్టుకు కర్పూర హారతి ఇచ్చి, టెంకాయి కొట్టి నడక ప్రారంభించాడు.
కన్నడ సొగసరి రష్మిక మందన్న ప్రస్తుతం పలు భారీ చిత్రాలతో బిజీగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ ఓ చారిత్రక చిత్రంలో నటించబోతున్నట్లు తెలిసింది. కెరీర్లో తొలిసారి ఆమె ఈ తరహా కథాంశంలో భాగం కావడం ప్రాధాన్య�
Rainbow | రష్మిక మందన్నా (Rashmika Mandanna) తొలిసారి ఫీ మేల్ సెంట్రిక్ కథాంశంతో రెయిన్ బో (Rainbow) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.ఆర్ ప్రభు, ఎస్.ఆర్ ప్రకాష్ బాబు ఈ చిత్రాన్న
17 శాతం పతనమైన షేరు హైదరాబాద్, మే 10: హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మల్టీస్పెషాలిటీ పెడియాట్రిక్, గైనకాలజీ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ షేర్లు లిస్టింగ్ రోజే నీరసించాయి. ఈ సంస్థ జా�
ప్రకృతి మనల్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. నేచర్ అంటేనే ఓ అద్భుతం. మనం సాధారణంగా యూకలిప్టస్ చెట్లను చూసుంటాం. వీటి బెరడుతోనే వైట్ పేపర్ను తయారుచేస్తూ ఉంటారు. అయితే, రెయిన్బో యూకలి�
హైదరాబాద్ కేంద్రంగా వివిధ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మల్టీ-స్పెషాలిటీ పెడియాట్రిక్ హాస్పిటల్ చైన్ రెయిన్బో చిల్ట్రన్ మెడికేర్ ప్రతిపాదించిన ఐపీవోకు సెబీ ఆమోదం తెలిపింది. రెయిన్బో �
హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): సామాజిక బాధ్యతలో భాగంగా విజయ డెయిరీ వెస్ట్మారేడ్పల్లి సమీపంలోని రెయిన్బో అనాధ బాలికల ఆశ్రమానికి ఉచితంగా పాలు అందజేయనున్నది. రోజుకు 20 లీటర్ల చొప్పున ఏడాదిపాటు �
మెండోరా: ప్రకృతి అందాలు ఎప్పుడు తిలకించినా అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ దృశ్యం మదిలో ఒక జ్ఞాపకంలా ఎప్పటికీ మిగులు పోతుంది. అలాంటి దృశ్యమే ఆదివారం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రా
రాష్ట్రంలో కనువిందు.. సోషల్మీడియాలో వైరల్ హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ): సూర్యుని చుట్టూ ఇంద్రధనుస్సులా ఓ వలయం (వరద గుడి) ఏర్పడిన అద్భుత దృశ్యం బుధవారం రాష్ట్రంలో పలుజిల్లాల్లో కొన్ని గ�
వినీలాకాశంలో అద్భుతం.. సూర్యుడి చుట్టూ వలయం | వినీలాకాశంలో బుధవారం అద్భుతం చోటు చేసుకుంది. ఇంధ్ర ధనుస్సులా ఓ వలయం ఏర్పడింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు హైదరాబాద్ నగరం, రాజన్న సిరిసిల్ల జిల్లా సహా పలు