భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది. మధిర రైల్వే స్టేషన్లోని వీఐపి లాం
Veda Krishnamurthy : భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి (Veda Krishnamurthy) రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించిన ఆమె అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది.
రైలు టికెట్ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి టికెట్ చార్జీలను కిలోమీటరుకు 1 పైసా వంతున, అన్ని ఏసీ తరగతుల టికెట్ చార్జీలను కిలోమీటరుకు 2 పైసల వంతున రైల్వే శాఖ ప�
Railways | టికెట్ల రిజర్వేషన్లలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రైల్వేలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రైళ్లు బయలుదేరడానికి ఎనిమిదిగంటల ముందే రిజర్వేషన్ చార్టులను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు �
ఏసీ కోచ్ల సీట్లను భర్తీ చేయడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళికను రచించింది. ఒకవేళ ఏసీ కోచ్లలో సీట్లు ఖాళీ ఉంటే వాటిని స్లీపర్ క్లాస్ ప్యాసింజర్లతో (అప్గ్రేడ్ విధానం ద్వారా) భర్తీ చేయనున్నది.
రైల్వేల ప్రైవేటీకరణను వెంటనే ఆపడంతోపాటు రైల్వేలో ప్రయాణికుల భద్రతపై రక్షణ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వేలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని
Lalu Prasad Yadav | కుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీలోని రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. మహా కుంభమేళా అర్థరహితమని అన్నారు. స్టేషన్లో తొక్కిస�
పుష్కరకాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) తీవ్ర నిరాశపరిచాడు. రంజీ మ్యాచ్లో రైల్వేస్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే ప
సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న ఓ దరఖాస్తుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానంలో ఈ ఆందోళనకరమైన విషయం వెల్లడైంది. ప్రయాణికులు వాడుకునే లైనెన్ బెడ్షీట్లు, పిల్లో కవర్స్ను మాత్రం ఎప్పటికప్పుడు శుభ�
రైల్వేలలో పెన్షన్దారులకు ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడంపై ఆ శాఖ దృష్టి పెట్టింది. ఎస్సీఆర్ ఆధ్వర్యంలో కొత్తగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. పెన్షన్దారులు తమ పెన్ష
కొరియా ద్వీపకల్పంలో యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య మరోసారి ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. దక్షిణ కొరియాపై పూర్తి స్థాయి యుద్ధానికి దిగేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నదనే వ�
రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామంటూ నమ్మించిన ఒక ముఠా రూ.87 లక్ష లు వసూలు చేసి బాధితులను మోసగించింది. సీసీఎస్ పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణ సీఎంవోలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న బాగ్అంబర్పేట్
long iron pole on railway tracks | రైళ్లకు ప్రమాదం కలిగించే సంఘటనలు ఇటీవల తరచుగా జరుగుతున్నాయి. తాజాగా రైలు పట్టాలపై పొడవైన ఇనుప స్తంభాన్ని దుండగులు ఉంచారు. గమనించిన లోకో పైలట్ సకాలంలో స్పందించాడు. రైలు ఆపి పట్టాలపై ఉన్న ఐర�