Attendant Throws Trash From Moving Train | ఒక రైల్వే అటెండెంట్ కదులుతున్న రైలు నుంచి చెత్తను పడేశాడు. ఒక ప్రయాణికుడు దీనిని రికార్డ్ చేశాడు. రైల్వేకు ఫిర్యాదు చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Employee Flees With Railways' Rs 70 Lakh | రైల్వేకు చెందిన రూ.70 లక్షల డబ్బుతో ప్రైవేట్ సంస్థకు చెందిన ఉద్యోగి పారిపోయాడు. దీంతో ఆ కంపెనీ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు షాక్ అయ్యారు.
Passenger Complaints | రెండు ఆర్థిక సంవత్సరాల్లో రైల్వేకు 61 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయి. రైళ్ల భద్రత, శుభ్రత, విద్యుత్ వైఫల్యాలపై ప్రయాణికులు ఎక్కువగా ఫిర్యాదు చేశారు.
బల్లార్షా ప్యాసింజర్ రైలును సికింద్రాబాద్ వరకు పొడిగించి నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ రైల్వే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉదయ్ నాథ్ ను డీఆర్యూసీసీ (రైల్వే బోర్డు మెంబర్) అనుమాస శ్రీనివాస్ (జీన్స్) �
భారతీయ రైల్వే అనుబంధ సంస్థ అయిన IRCTC (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తుల కోసం ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది. మధిర రైల్వే స్టేషన్లోని వీఐపి లాం
Veda Krishnamurthy : భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి (Veda Krishnamurthy) రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్గా సేవలందించిన ఆమె అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది.
రైలు టికెట్ చార్జీలు స్వల్పంగా పెరిగాయి. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి టికెట్ చార్జీలను కిలోమీటరుకు 1 పైసా వంతున, అన్ని ఏసీ తరగతుల టికెట్ చార్జీలను కిలోమీటరుకు 2 పైసల వంతున రైల్వే శాఖ ప�
Railways | టికెట్ల రిజర్వేషన్లలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు భారతీయ రైల్వేలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రైళ్లు బయలుదేరడానికి ఎనిమిదిగంటల ముందే రిజర్వేషన్ చార్టులను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు �
ఏసీ కోచ్ల సీట్లను భర్తీ చేయడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళికను రచించింది. ఒకవేళ ఏసీ కోచ్లలో సీట్లు ఖాళీ ఉంటే వాటిని స్లీపర్ క్లాస్ ప్యాసింజర్లతో (అప్గ్రేడ్ విధానం ద్వారా) భర్తీ చేయనున్నది.
రైల్వేల ప్రైవేటీకరణను వెంటనే ఆపడంతోపాటు రైల్వేలో ప్రయాణికుల భద్రతపై రక్షణ చర్యలు తీసుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన భారతీయ రైల్వేలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టొద్దని
Lalu Prasad Yadav | కుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీలోని రైల్వేస్టేషన్లో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. మహా కుంభమేళా అర్థరహితమని అన్నారు. స్టేషన్లో తొక్కిస�
పుష్కరకాలం తర్వాత దేశవాళీలో పునరాగమనం చేసిన టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli ) తీవ్ర నిరాశపరిచాడు. రంజీ మ్యాచ్లో రైల్వేస్తో జరుగుతున్న మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సింగిల్ డిజిట్కే ప