కేంద్ర బడ్జెట్లో ఈసారి రైల్వేలకు పెద్దపీట వేశారు. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంత రికార్డు స్థాయిలో రూ.2.40 లక్షల కోట్లు కేటాయించారు. ఇది 2013-14 ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపుల కంటే 9 రెట్లు అధికమని మంత్రి నిర్మల�
వందే భారత్ ఎక్స్ప్రెస్ వంటి మరిన్ని స్పీడ్ రైళ్లను ప్రారంభించేందుకు పెద్ద ఎత్తున నిధులను కేటాయించినట్లు తెలిపారు. 35 హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైళ్లను కూడా తయారు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వెల్�
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి అధికారం చేపట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల ఆశలపై నీళ్ళు చల్లుతున్నది. ఒక్క
ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్న నేపథ్యంలో పశ్చిమ రైల్వే జోన్ కీలక నిర్ణయం తీసుకొన్నది.
టెక్ సంస్థల్లో ఉద్యోగాల కోత గురించి నిత్యం వింటూనే ఉన్నాం. అయితే ఇది టెక్ సంస్థలకే పరిమితం కాలేదు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే రైల్వేలోనూ ఉద్యోగాలు ఊడుతున్నాయి.
Railways | క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రైల్వే శాఖ ఇటీవల తమ ఉద్యోగులపై వేటు వేస్తోంది. గత 16 నెలలుగా ప్రతి మూడు రోజులకు ఓ ఉద్యోగిపై వేటు పడుతోంది. సంబంధిత వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. బుధవారం ఇద్దరు
సాధారణంగా దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పెద్ద పండగలకే ప్రత్యేక రైళ్లు.. ప్లాట్ఫారం టిక్కెట్ ధరలు పెంచడం, అదనపు చార్జీలు వసూలు చేయడం వంటి చర్యలు రైల్వే శాఖ గతంలో చేపట్టేది. కానీ ఇప్పడు సమయం, సందర్భం లేకపోయ
అది జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండీసీ) ఆధ్వర్యంలోని స్టీల్ ప్లాంట్. దాని విలువ రూ.24 వేల కోట్లు. ఇంకా ప్రారంభం కూడా కాలేదు. అప్పుడే మోదీ సర్కారు కన్ను దీనిపై పడింది. పురిటిలోనే ఈ స్టీల్ ప్లాంట్ గొంతు
హైదరాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయడంలో ఉన్న శ్రద్ధ, చిత్తశుద్ది కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. మంగళవ
విమాన, హోటల్ టికెట్ రద్దు చేసుకొన్నా వడ్డింపు! కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు టికెట్ రద్దు చేసుకోవటం అంటే కాంట్రాక్టును ఉల్లంఘించినట్టేనట! అందుకే జీఎస్టీ వడ్డన అని వివరణ న్యూఢిల్లీ, ఆగస్టు 29: మొన్నకిమొన
Railways| రైల్వేల అభివృద్ధి కేవలం బ్రిటిష్ వారి ప్రయోజనాల కోసమే జరిగింది. భారతీయుల పన్నులతో నిర్మాణమైన రైల్వేలో ఉద్యోగాల విషయంలో ఎక్కడా భారతీయులకు చోటుండేది కాదు. కేవలం మెకానిక్ ఉద్యోగాలు మాత్రమే...
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించొద్దని ఎన్నిసార్లు చెప్పినా.. కొందరు అలాంటి పనులు చేసి ప్రమాదాలకు గురవుతూనే ఉంటారు. తాజాగా పశ్చిమ బెంగాల్లోని బంకురా స్టేషన్లో ఇలాంటి ఘటనే జరిగింది. తల్లీకొడుకుల
భారత్ గౌరవ్ స్కీం కింద గత నెలలో దేశంలో తొలి ప్రైవేట్ రైలుకు రైల్వేలు పచ్చజెండా ఊపిన నేపధ్యంలో ప్యాసింజర్ ట్రైన్లనూ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగించే యోచనపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
మేకిన్ ఇండియా అంటూ గప్పాలు కొట్టే మోదీ ప్రభుత్వం.. తాజాగా మరో విదేశీ కంపెనీకి రైలుచక్రాల తయారీ కాంట్రాక్టును కట్టబెట్టింది. చైనా వస్తువులను బహిష్కరించాలని చెప్పే మోదీ ప్రభుత్వం..