దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆ ధ్వర్యంలో తెలంగాణ ప్రాంతంలో 6 మేజర్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిసింది. అందుకోసం రూ.26,000 కోట్ల వ్యయం అవుతుందని రైల్వే అధికారులు అంచనాలు సిద్ధంచ�
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే ఎదురైంది. పలు ప్రాజెక్ట్లు, ఇనిస్టిట్యూషన్లపై ఆశలు పెట్టుకున్నా అడియాశలుగానే మిగిలిపోయాయి. పోచంపల్లికి ఐఐహెచ్టీ, మునుగోడు ఫ్లోరైడ్ రీసెర�
ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే
మిగిలింది. జిల్లాకు సంబంధించిన పలు కీలక ప్రాజెక్టుల ప్రస్తావన లేదు. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు,
�
Telangana | తెలంగాణకు రైల్వే ప్రాజెక్టుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం మళ్లీ అన్యాయం చేసింది. గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్లో ఏపీలో రైల్వేల అభివృద్ధికి రూ.9,138 కోట్లు కేటాయించగా తెలంగాణక�
కేంద్రం దేశవ్యాప్తంగా 12 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టింది. దీనిలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్- మహబూబ్నగర్ జిల్లాలోని భూత్పూర్ వరకు రైల్వేలైన్ నిర్మించనున్నది. రైల్వేలైన్ బొగ్గు, స�
రాష్ర్టానికి ఎట్టకేలకు రెండు రైల్వే ప్రాజెక్టులను రైల్వేశాఖ మంజూరు చేసింది. ఇందులో ఔటర్ రింగ్రైలు ప్రాజెక్టుతోపాటు పటాన్చెరు (నాగులపల్లి)-ఆదిలాబాద్కు కొత్త రైల్వేలైన్ ఉన్నాయి.
రామగుండం - మణుగూరు కొత్త రైల్వే లైను ప్రతిపాదన 2004 సంవత్సరం నాటిది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు రూ.2వేల కోట్లు. గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తొమ్మిదిన్నరేండ్ల బీజేపీ సర్కారుదీ అదే తీరు.
తెలంగాణ మీదుగా రెండు భారీ రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 7,539 కోట్లు కేటాయించినట్టు దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ బుధవారం వి
భారత్ను విశ్వగురువుగా నిలబెడుతున్నామని ఊదరగొడుతున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం, వాస్తవంలో మాత్రం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహరిస్తున్నది.
ఆర్భాటం ఎక్కువ.. అభివృద్ధి తక్కువ అన్న చందంగా ఉన్నది రైల్వే ప్రాజెక్టుల అంశాలు. రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉండే ఎంఎంటీఎస్ లోకల్ రైలు సర్వీసులను త�
కేంద్ర బడ్జెట్లోని రైల్వే పద్దు ఈ సారి కూడా తెలంగాణకు నిరాశే మిగిల్చింది. తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. తెలంగాణకు కొత్త ప్రాజెక్టుల ప్రస్తావనే లేదు.
“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా ఎన్నో రకాల హామీలు కేంద్రం ఇచ్చింది.. కాజీపేట రైల్వే కోచ్, బయ్యారం ఉక్కు, కొత్త విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తామన్నరు.