అధిక జనాభా ద్వారా కలిగే ప్రయోజనాలను భారత్ అందిపుచ్చుకోవడం లేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడమే ఇందుకు కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు.
భారతదేశం ప్రస్తుతం సాధిస్తున్న 6 శాతం ఆర్థిక వృద్ధితో 2047 నాటికి కూడా దిగవ మధ్య ఆదాయ దేశంగానే ఉంటుందని రిజర్వ్బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.
Adani | అదానీ గ్రూప్ వివాదంలో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తీరుపై రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘరామ రాజన్ విరుచుకుపడ్డారు. అదానీ గ్రూప్ షేర్లలో భారీగా పెట్టుబడి చేసిన నాలుగు మారిషస్ ఫండ్స్ యజమానుల్
Raghuram Rajan on OPS | పాత పెన్షన్ స్కీం అమలు చేయడంతో భవిష్యత్లో రాష్ట్రాలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు.
దేశంలోని ప్రజాస్వామ్య పరిస్థితి ప్రధాని కార్యాలయంలోని సలహాదారుల కన్నా సాధారణ ప్రజలకే బాగా తెలుసని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఆర్థిక వృద్ధికి తీసుకోవాల్సిన అంశాలప�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వడ్డీరేట్ల పెంపు జాతి వ్యతిరేక చర్యేమీ కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగానే ఆర్బీఐకీలక వడ్డీర
యుద్ధ ప్రభావంపై రాజన్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రష్యా-ఉక్రెయిన్ల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం..చమురు, గ్యాస్ ధరలకే పరిమితం కాదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఈ రెండు ఇంధనాలత�
న్యూఢిల్లీ, నవంబర్ 24: ప్రస్తుతం ట్రేడవుతున్న 6,000కుపైగా క్రిప్టోకరెన్సీల్లో కొన్నింటికి మాత్రమే మనుగడ ఉంటుందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అంచనావేసారు. బుధవారం ఒక ఆంగ్ల ఛానల్తో మాట్
న్యూఢిల్లీ, అక్టోబర్ 29: భారతీయులకు ఇటీవలి సంవత్సరాల్లో దేశ ఆర్థిక భవిష్యత్తు పట్ల విశ్వాసం సన్నగిల్లిందని, కొవిడ్-19తో అది మరింత దిగజారిందని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. దీంత