Rahul Gandhi: రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న వేళ.. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకా గాంధీ వద్రాలు .. రాహుల్ వెంట ఉన్నారు.
Loksabha Elections 2024 : రాహుల్ గాంధీ వయనాడ్తో పాటు రాయ్బరేలి నుంచి పోటీలో దిగుతుండటంతో ఓటమి భయంతోనే ఆయన రెండో స్ధానం నుంచి పోటీలో ఉన్నారని బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
PM Modi: ఓడిపోతానన్న భయంతోనే రాహుల్ గాంధీ అమేథీ స్థానాన్ని విడిచి వెళ్లినట్లు ప్రధాని ఆరోపించారు. ఇవాళ రాహుల్కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానని, డరో మత్.. భాగో మత్ అని ప్రధాని అన్నారు. భయపడవ
కాంగ్రెస్ (Congress) కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది.
Loksabha Elections 2024 : అమేథి, రాయ్బరేలి స్ధానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధులపై సస్పెన్స్ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక కసరత్తును కొలిక్కితెచ్చేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాం�
Raebareli | ఉత్తరప్రదేశ్లో కీలకమైన రాయ్బరేలీ (Raebareli) లోక్సభ నియోజకవర్గం అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ స్థానంలో మంత్రి దినేష్ సింగ్ను మళ్లీ పోటీకి దించింది.
Rahul Gandhi: రాయ్బరేలీ, అమేథీ సీట్లకు నామినేషన్ వేసేందుకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నది. అయితే ఆ స్థానాల నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ పోటీ చేస్తారా లేదా అన్న విషయం ఇంకా తేలలేదు. ఆ సస్పెన్స
Amethi-Raebareli | రాబోయే 24 నుంచి 30 గంటల్లో అమేథీ, రాయ్బరేలీ అభ్యర్థులను పార్టీ ఖరారు చేస్తుందని, ఆ తర్వాత అధికారికంగా ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం తెలిపారు. ఆయన బుధవార�
Congress Party | లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. సోనియాగాంధీ రాయ్బరేలీ నియోకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ వాద�
Bull Enters Hospital | ప్రభుత్వ ఆసుపత్రి వార్డులోకి ఆవు ప్రవేశించింది. దానిని చూసి రోగులు, వారి బంధువులు భయాందోళన చెందారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Doctor | ఓ వైద్యుడు (Doctor) భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై తాను ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని రాయ్బరేలీ (Raebareli) జిల్లాలో చోటు చేసుకుంది.
రాయ్బరేలీ: ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఓ దళితుడిపై దాడి చేసి అతని చేత కాళ్లు నాకించారు. ఈ ఘటనకు సంబంధించిన 2.30 నిమిషాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేలపై కూర్చుని చేతులతో చ�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుత�