రేడియేషన్ లేకుండా, సురక్షితంగా కణుతులను గుర్తించే ఇమేజింగ్ మాలిక్యూల్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది మానవ శరీరానికి హాని చేయదని, చౌకగా అందుబ�
ఒకపక్క స్థానికుల నిరసనలు.. మరో పక్క పర్యావరణ వేత్తల హెచ్చరికలు.. అయినా కాంగ్రెస్ ప్రభుత్వ ధోరణి మారలేదు.. ఎవ్వరి అభిప్రాయాలు పట్టించుకోకుండా దామగుండంలో నేవీ రాడార్ ప్రాజెక్టుకు మంగళవారం శంకుస్థాపన చేయ
iPhone 12: ఐఫోన్ 12పై ఫ్రాన్స్లో బ్యాన్ విధించారు. ఆ ఫోన్ నుంచి అధిక స్థాయిలో రేడియేషన్ వస్తున్నట్లు నేషనల్ ఫ్రీక్వెన్సీ ఏజెన్సీ పేర్కొన్నది. యురోపియన్ యూనియన్ విధించిన ఆంక్షల కన్నా ఎక్కువ స్థాయిల�
ప్రమాదకర రేడియేషన్ నుంచి భూమికి రక్షణ కల్పించే ఓజోన్ పొరకు ఏర్పడిన రంధ్రం మెల్లగా పూడ్చుకుంటున్నదని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. ఓజోన్ను పరిరక్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైన 35 ఏండ్ల తర్వాత
ఎంత మొండి క్యాన్సర్నైనా సకాలంలో గుర్తించగలిగితే దానిని నియంత్రించి, రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధులకు పలురకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ టార్గెటెడ్ థెర�
క్యాన్సర్ వ్యాధులకు కచ్చితమైన కారణాలు లేనప్పటికీ, కొన్ని మానవ తప్పిదాలు, వాతావరణ పరిస్థితులు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను క్యాన్సర్కు దారితీస్తున్నాయి. కారకాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా జీవన శైలి, ఆహా
కీవ్: చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని తిరిగి ఉక్రెయిన్ చేజిక్కించుకున్నది. రష్యా దళాలు ఆ ప్లాంట్ను వదిలేసినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్పై ఆక్రమణకు వెళ్లిన రష్యా.. ఆరంభంలోనే చెర్నోబిల�
న్యూఢిల్లీ: అణు బాంబు పేలితే ఏం జరుగుతుంది? దాని విస్పోటన శక్తి ఎంత? అణ్వాయుధాలు ఎంత వినాశనాన్ని సృష్టిస్తాయి? పుతిన్ అణు బెదిరింపు చేసిన నేపథ్యంలో న్యూక్లియర్ వెపన్స్తో కలిగే నష్టాలు ఏంటో తె
కీవ్: చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో మళ్లీ రేడియేషన్ పెరిగింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్కు చెందిన న్యూక్లియర్ ఏజెన్సీ తెలిపింది. చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని గురువారం రష్యా ద�
వాషింగ్టన్: ఉక్రెయిన్పై సమరభేరి మోగించిన రష్యా.. తొలి రోజే అత్యంత కీలకమైన చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నది. రష్యా సైనిక బలగాలు ఆ ప్లాంట్ను ఆక్రమించేశాయి. ఉక్రె�
Cancer in children | మన దేశంలో పిల్లల్లో క్యాన్సర్స్ పెద్దవారితో పోలిస్తే ఐదు శాతం వరకూ ఉంటాయి. ప్రతి సంవత్సరం దాదాపు 45 వేల మంది పిల్లలు క్యాన్సర్కు గురవుతున్నారు.