మునుగోడు ఉప ఎన్నిక నిర్వహణలో ఏ చిన్న పొరపాటు జరిగినా ఉపేక్షించేది లేదని ఎన్నికల సిబ్బందిని ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో) వికాస్రాజ్ హెచ్చరించారు. ఉప ఎన్నికను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్
బడంగ్పేట : కళాశాలలో, విద్యా సంస్థలలో డ్రగ్స్ వాడిన వారిపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ పోలీసులకు కఠినమైన ఆదేశాలు జారిచేశారని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్ప
సంక్రాంతికి సెలవులు రావడంతో నగరంనుంచి అంతా సొంతూరి బాటపట్టారు. వారం లేదా పదిహేను రోజుల వరకూ ఇంటికి తాళాలే. అయితే, ఇదే అదనుగా చేసుకొని దొంగలు తమ చేతివాటం చూపుతుంటారు. ఇలా జరగకుండా ఉండాలంటే �
Hyderabad | టీ20 ప్రపంచ కప్ మ్యాచ్లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్రికెట్ లైవ్ గురూ యాప్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు రాచకొండ పోలీసు క�
సిటీబ్యూరో, అక్టోబరు 25(నమస్తే తెలంగాణ): సివిల్స్-2020 లో 207వ ర్యాంకు సాధించిన మలక్పేటకు చెందిన సంజన, 560వ ర్యాంకుతో సివిల్స్లో ఉత్తీర్ణత పొందిన మహబూబ్నగర్ జిల్లా వాసి దివ్యశ్రీ సోమవారం రాచకొండ కమిషనర్ మహ�
Bathukamma | రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని హెడ్ క్వార్టర్స్లో రాచకొండ పోలీసు ఉద్యోగుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ క్రమంలోనే ఆయుధ పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు.
గోల్నాక : విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాచకొండ పోలీసులు ఆయధ పూజ నిర్వహించారు. బుధవారం అంబర్పేటలో కార్ క్వార్టర్స్లో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్భగవత్ వేదమంత్రాల నడుమ తమ ఆయుధాలకు శాస్త
పెండ్లి చేసుకుందాం.. అమెరికాలో సెటిల్ అవుదామంటూ.. సికింద్రాబాద్కు చెందిన ఓ యువతిని సైబర్ నేరగాడు మోసం చేసి.. రూ. 21 లక్షలు వసూలు చేశాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన సదరు బాధితురాలు పెండ్లి కోసం తన ప్రొఫైల�
పహాడీషరీఫ్ : పర్యావరణ సమతుల్యతకోసం వృక్ష సంపదను పెంచి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని రాచకొండ సి.పి మహేశ్ భగవత్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు.
హోంగార్డు ఈశ్వరయ్య | సరూరనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ మహిళను గురువారం మధ్యాహ్నం హోంగార్డు ఈశ్వరయ్య కాపాడారు. నాగోల్కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళ (30) కుటు