కీసర, మే 7: పోలీసులు.. ప్రజలతో మమేకమై ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు అందించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ సూచించారు. కీసర పోలీస్ స్టేషన్లో నిర్మించిన అదనపు భవనాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు.. ఈ సందర్భంగా సీ
చర్లపల్లి, మే 31: లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. సోమవారం కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధి ఈసీఐఎల్ చౌరస్తాలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. వా�
సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ) : కొందరు లాక్డౌన్ సమయంలో రోడ్లపై యథేచ్ఛగా చక్కర్లు కొడుతుంటే.. మరికొందరు మాస్కులు ధరించడం లేదు.. ఇంకొందరు భౌతికదూరాన్ని విస్మరిస్తున్నారు. ఇలా బాధ్యత మరిచి నిబంధనలను ఉల్ల
తుక్కుగూడ, మే 25 : అనవసరంగా రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పడవద్దని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ప్రజలకు సూచించారు. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ పరిధిలోని తుక్కుగూడ పట్టణ కేంద్రంలో మంగళవారం సీపీ మహే�
సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాచకొండ పోలీసులు చర్యలు తీసుకున్నారు సగం మాస్కు ధరించిన 6,367 మందికి చలాన్లు జారీ చేశారు. కాగా, శుక్రవారం పలు ప్రాంతాలను సీపీ మహ�
సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ వల్ల పారిశ్రామిక రంగానికి ఇబ్బంది లేకుండా పనులు సజావుగా సాగించుకునేందుకు ప్రభుత్వం జీవో 102, జీవో8ని అమలు చేస్తున్నదని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ స్�
ఉప్పల్, మే 18: ఇతరులకు సాయం చేయాలంటే మంచి మనసు ఉండాలని.. జీవితంలో స్థిరపడ్డ ప్రతిఒక్కరూ పేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ అన్నారు. మంగళవారం ఉప్పల్లోని అభిసాయి దత్తా అనాథ ఆశ్ర�
ఫేసుబుక్లో పరిచయం చేసుకుని.. విలువైన బహుమతులు పంపిస్తున్నామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన ఐదుగురు సైబర్ క్రిమినల్స్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం పీడీ చట్టం విధించారు. న
మానసిక సమస్యలున్న వారికి కౌన్సెలింగ్ | మానసికంగా ఇబ్బందులుపడేవారు ఆ సమస్య నుంచి బయటపడేందుకు రాచకొండ పోలీసులు తమ సహాయ సహకారాలు అందిస్తున్నారు. సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా కౌన్సెలింగ్ ఇచ్చి వారిని పూర
కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తుండటంతో రాచకొండ పోలీసు సిబ్బందికి సీపీ మహేశ్ భగవత్ హెల్త్క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గురువారం ఉస్మానియా దవాఖాన వైద్యులతో ప్రత్యేక హెల్త్ క్యాంపును ఏర్పా�
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు కర్ఫ్యూ గస్తీలో పాల్గొంటున్న సీపీలు రాత్రి కర్ఫ్యూను రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు నిశితంగా గమనిస్తున్నారు. వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, బార్ అండ్ రెస్టారెంట