ఈ నెల 30వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు క్షేత్ర స్థాయిలో ఏర్పాటు చేయాల్సిన భద్రత, బందోబస్తుకు సంబంధించిన విషయాలపై ఠాణాల అధికారులకు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ పలు సూచనలు చేశారు.
ఒడిశా కేంద్రంగా కొబ్బరికాయల మాటున నగరంతో పాటు ఇతర రాష్ర్టాలకు గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.75లక్షల విలువ చేసే 250కిలోల గంజాయి, రవాణాకు విన
ణేష్ నిమజ్జనం ప్రణాళిక ప్రకారం ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ సూచించారు. మండల పరిధిలోని ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువును సందర్శించి �
భవన నిర్మాణాలకు సంబంధించి ఎక్కడైనా బ్లాస్టింగ్ అవసరమైతే తప్పనిసరిగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. అనుమతి లేకుండా జిలిటెన్ స్టిక్స్, డిటోనెటర్స్తో పేలుళ్ల�
బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ముఠాను మీర్పేట్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. ఈ ఘటనలో ముగ్గురికి ప్రత్యక్షంగా, నలుగురికి పరోక్షంగా సంబం ధం ఉందని, అందరినీ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
హాష్ ఆయిల్, గంజాయి తరలిస్తున్న రెండు వేర్వేరు గ్యాంగుల సభ్యులను భువనగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ డీఎస్
నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్స్టేషన్లతో ప్రజలకు మరింత భద్రత పెరుగుతున్నదని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. నాగోల్లోని మమతానగర్కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నాగోల్ పోలీస్స్ట�
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నగరంలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసి, ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ను అమలు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్�
మల్లాపూర్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో జీపీ రసాయన పరిశ్రమ నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు ఎగిసిపడటంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.
Uppal Stadium | ఈ నెల 18వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంను రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్