Toguta : ఖరీఫ్ సీజన్లో రైతులకు సరిపడా యూరియా (Urea)ను సరఫరా చేయకుంటే.. రైతుల పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని సహకార సంఘం చైర్మన్ కన్నయ్య గారి హరికృష్ణ రెడ్డి (Harikrishna Reddy) ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి రబీ సీజన్లో అధిక నీటిని అక్రమంగా వాడుకుంటున్నదని, సత్వరమే జోక్యం చేసుకొని తెలంగాణ ప్ర యోజనాలను కాపాడాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ మం�
Cabinet Sub Committee | రైతు సమస్యలపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 18న కేబినెట్ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి న�
పంట మార్పిడి దిశగా రైతులు అడుగులు వేస్తుండటంతో ఈ రబీ సీజన్లో రాష్ట్రంలో వేరుశెనగ విస్తీర్ణం పెరిగింది. ఈ నేపథ్యంలో వేరుశెనగ పంటలో విత్తన తదుపరి చర్యలలో కలుపు నివారణ ప్రధానమైనది. ఎరువుల యాజమాన్యం, నీటి �
న్యూఢిల్లీ: తెలంగాణలో ధాన్యం సేకరణపై ఇవాళ రాజ్యసభలో ప్రశ్న వేశారు. ఎంపీ కేశవరావు దీనిపై మాట్లాడారు. ఎవర్నీ ఇబ్బంది పెట్టే ప్రశ్న వేయడంలేదని, చాలా సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నానని, తెలంగాణ న