గుజరాత్లోని మోసగాళ్లందరికీ ప్రత్యేక మినహాయింపు ఉంటుందా? అం టూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్రంపై మండిపడ్డారు. 13,500 కోట్ల బ్యాంకు మోసాలకు పాల్పడిన మెహు ల్ చోక్సీకి కేంద్ర ప్రభ�
‘వీ కాంట్ సే మోర్.. ప్లీజ్ కో ఆపరేట్' ఇదీ ఈడీ తీరు. నీ పేరేమిటి? కుటుంబ సభ్యుల పేర్లేమిటి? వాళ్లేం చేస్తుంటారు? ఎక్కడెక్కడ ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు వేసిన ఈడీ అధికారులు తిరిగి మంగళవారం హాజరుకావాలని ఎమ్మెల�
బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్కు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం లంబాడిపల్లిలో చేదు అనుభవం ఎదురైంది. ‘ఎంపీగా ఉన్నప్పుడు ముఖం చూపని నీవు, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా ఇప్పుడు ఊర్లకు వస్తున్నావా?’అని నిలద
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్సిసోడియాకు సంబంధించిన కేసులో వివరణ కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సీబీఐ అధికారులు ఈ నెల 11న సమావేశం కానున్నారు. ఈ నెల 11,12,14,15 తేదీల్లో తన నివాసంలో అందుబాటులో ఉంటానని, ఆయా తేదీల్ల�
రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్�
పోలవరం అథారిటీ సమావేశంలో ముంపు సమస్యలపై మాట్లాడటాన్ని ఏపీ అధికారులు అడ్డుకోవటంపై తెలంగాణ తీవ్రంగా మండిపడింది. అథారిటీ సమావేశంలో ప్రాజెక్టు ముంపు సమస్యలపై మాట్లాడకపోతే మరెక్కడ మాట్లాడాలని తెలంగాణ అధి
Spiritual Question | ఎందుకు? ఏమిటి? ఎలా? ప్రతి ప్రశ్నా విలువైందే! కొత్త విషయం తెలుసుకోవాలనే జిజ్ఞాస చాలామందిలో ఉంటుంది. అందుకు సాధనం ప్రశ్నే! కానీ, ఎవరిని ప్రశ్నించాలి? ఎప్పుడు ప్రశ్నించాలి?
దేశ ప్రగతికి మహిళలే పునాదులని, వారిని గౌరవిస్తేనే అభివృద్ధి సాధ్యమని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. మహిళల ఆత్మగౌరవాన్ని తగ్గించడం ద్వారా కొత్తగా ఒరిగేదేమీ ఉండదని, మహిళల భద్ర
తెలంగాణలో మైనార్టీల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏమైనా ఉన్నాయా? అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్రెడ్డి ప్రశ్నించారు
ఆర్థిక సంఘం సూచించిన మేరకు కేంద్రం ప్రతి నెలా టంచనుగా రాష్ర్టాలకు నిధులు విడుదల చేస్తున్నదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఆ మాట నిజమైతే తెలంగాణకు ఇవ్�
తెలంగాణపై బీజేపీది అదే కక్ష.. ఎనిమిదేండ్లుగా అదే వివక్ష కొనసాగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రం కేంద్రం కడుపు నింపుతున్నా, కేంద్రం తెలంగాణ కడుపు కొట్టడం మా�
కేంద్ర హోం మంత్రి అమిత్షా తెలంగాణ పర్యటనకు ఎందుకు వస్తున్నారో స్పష్టం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదని, వ�
ధాన్యం కొనుగోలులో కేంద్రం పంజాబ్తో ఒకలా, తెలంగాణతో ఒకలా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతుల వడ్లు ఎందుకు కొనరని కేంద్రాన్ని, ప్రధాని మోదీని నిలదీశారు. ధాన్యం క