ప్రసాదాల తయారీలో నాణ్యత లోపిస్తే చర్యలు కఠినంగా ఉంటాయని వేములవాడ రాజన్న ఆలయ ఈవో రాధాబాయి అన్నారు. రాజన్న ఆలయంలోని గోదాం, స్వామి వారి ప్రసాదాల తయారీ విభాగాలను ఆమె బుధవారం తనిఖీ చేశారు. స్వామివారికి సరుకు�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం కూనారం పరిశోధన స్థానం న�
రానున్న రోజుల్లో ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధించే విషయంలో ప్రభుత్వ బొగ్గు సంస్థలు డిమాండ్కు తగినట్టుగా నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేసేలా సమాయత్తపరిచేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నడుం కట్టింద�
రైతులు పండించి అమ్మకానికి తెచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ డీ వేణు అన్నారు. పెద్దపల్లి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సోమవారం ఆకస్మికంగా స
peddapally | పెద్దపల్లి రూరల్ మే 03 : యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కోనుగోలు చేసి మద్దతు ధర లభించేలా చూసేందుకు గాను కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయశ్రీహర్ష తెలిపారు.
Tirumala | తిరుమలలో భక్తుల కోసం బోర్డు నిర్ణయం మేరకు మిల్లర్ల నుంచి బియ్యం కొనుగోలు చేసి మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు తయారు చేస్తామని టీటీడీ ఈవో (TTD EO) ఎవి.ధర్మారెడ్డి తెలిపారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించారు. టీచర్స్ �
తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సంస్కరణలు, రక్షణ చర్యల ఫలి తంగా కార్పొరేట్ ఆసుపత్రులకు దీటైన వైద్యం సర్కారు దవాఖానల్లోనే లభిస్తోందని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వ రరావు పేర్కొన్నారు. అన్ని ఆసుపత్రులక�
గురుకుల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందిస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని ఎతుబార్పల్లి గ్రామంలో ఉన్న చేవెళ్ల సాంఘిక సంక్షేమ గురుకుల స్వచ్ఛ పాఠశాల/�
వానకాలం సీజన్ వచ్చిందని ఆగమాగం కాకూడదు. సాగులో విత్తనాలు ఎంపికే అత్యంత కీలకం. రైతులారా.. ఎలాంటి విచారణ లేకుండా తొందరపడి విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దు. తొందరపాటుతో నష్టాలు మిగుల్చుకోవద్దు
ప్రభుత్వ పాఠశాలలు ఇప్పుడు మరింత అభివృద్ధి చెందుతున్నాయని, తల్లిదండ్రులపై ఫీజుల భారం లేకుండా ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భోలక్�
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అం దించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నదని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి సర్కార్ పాఠశాల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించాలని ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులను కొనసాగిస్తున్నారు