Dumping Yard | ప్యారానగర్ డంపింగ్యార్డుకు వ్యతిరేకంగా గత 108 రోజులుగా రిలే నిరాహారదీక్షలు చేస్తున్న రైతు జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేశారు.
Relay hunger strike | ప్యారానగర్ డంపింగ్యార్డును రద్దు చేయాలని ప్యారానగర్, నల్లవెల్లి గ్రామాల రైతులు, మహిళలు చేస్తున్న రిలే నిరాహారదీక్షలు 99వ రోజుకు చేరుకున్నాయి.
నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్(Pyaranagar) సమీపంలో జీహెచ్ఎంసీచే ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డును (ఎంఎస్డబ్ల్యూ)ను రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
ప్యారానగర్ డంపింగ్యార్డుకు (Pyaranagar Dumping Yard) ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని అన్నారం గ్రామస్తులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్ష 70వ రోజుకు చేర
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్యార్డు (Pyaranagar Dumping Yard) ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళ�
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్యార్డు ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జాతీయ రహదారిపై శనివారం మహిళా, రైతు జేఏసీ నాయకులు సంయుక్తంగా నోటికి మాస్కులు
ప్యారానగర్లో డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే సుమారు రెండు వేల టన్నుల చెత్త జీహెచ్ఎంసీ నుంచి రానున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో వరుస ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు నిర్మాణ పనులను నిలిపివేయాలంటూ రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం ఉధృతంగా కొనసాగుతున్నది. మంగళవారం సమీప గ్రామాల ప్రజలు తమ పశువులను తోలుకొచ్చి �
సంగారెడ్డి జిల్లాలో డంపింగ్ యార్డు రగడ మొదలైంది. హైదరాబాద్ జవహర్నగర్లో ఉన్న డంపింగ్ యార్డులోని చెత్తను సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతా